ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆ సంస్థ ఉద్యోగుల చిరకాల కోరిక. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ డిమాండ్పై ఆర్టీసీ ఉద్యోగులు అనేక సార్లు సమ్మెలు చేశారు. అప్పుడు వీరి గోడును పట్టించుకున్న వారు కరువయ్యారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అడ్డుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుకు నిరసనగా ధర్నాలో పాల్గొన్న ఓ ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగ
ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC govt merger) విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై (Governor Tamilisai) తీరుకు నిరసనగా ఆర్టీసీ (TSRTC) కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా (Dharna) విజయవంతంగా ముగిసింది.
మణిపూర్ అల్లర్లపై చర్చ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు. కేంద
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివ
దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న రైల్వే కాంట్రాక్ట్ కా ర్మికులకు కనీస వేతనాలు అమలు చే యాలని హైదరాబాద్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అ ధ్యక్షుడు ఎం వెంకటేశ్ డిమాండ్ చేశారు.
మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎ�
ఆలేరు నియోజవకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ పార్టీ నియోజకవర్గ నాయకులు హైదరాబాద్లోని గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. పార్టీ మండలాధ్యక్షుల ని�
మండలంలోని నందివాడ గ్రామంలో పొదుపు సంఘాల మహిళలు వీవోఏ బాబాగౌడ్ వద్ద శనివారం బైఠాయించారు. వీవోఏ నుంచి డబ్బులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
బుద్ధి, జ్ఞానం లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులు, బీసీ కులాలకు టీపీసీసీ చీఫ్ తక్�
‘లైగర్' సినిమా వల్ల నష్టాల పాలయ్యామని, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్స్ హైదరాబాద్ ఫిలించాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సినిమాను విడుదల చేయడం వల్ల