Auto drivers protested | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్(Free bus) సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల(Auto drivers) కుటుంబాలు రోడ్డున పడతాయని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం �
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వార్రూం భేటీలో ‘అమెరికా’ చిచ్చు రేగింది. అమెరికా వేదికగా టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆదివారం ఢిల్లీలో జరిగిన భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన�
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 8: టికెట్లు డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతున్న వార్ రూం ఎదుట ఆదివారం దిగారు.
సీబీఎస్ సిలబస్ బోధిస్తామని చెప్పి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి మోసం చేసిన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ స్కూల్ ముందు శనివారం తల్లిదండ్రు లు ధర్నాకు దిగారు. సీబీఎస్ సిలబస్ అంటేనే గతేడాది ఈ పాఠశా
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. గవర్నర్ వైఖరికి నిరసనగా టీఎంయూ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కద
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ సర్కారు తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలోని �
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆ సంస్థ ఉద్యోగుల చిరకాల కోరిక. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ డిమాండ్పై ఆర్టీసీ ఉద్యోగులు అనేక సార్లు సమ్మెలు చేశారు. అప్పుడు వీరి గోడును పట్టించుకున్న వారు కరువయ్యారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అడ్డుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుకు నిరసనగా ధర్నాలో పాల్గొన్న ఓ ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగ
ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC govt merger) విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై (Governor Tamilisai) తీరుకు నిరసనగా ఆర్టీసీ (TSRTC) కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా (Dharna) విజయవంతంగా ముగిసింది.
మణిపూర్ అల్లర్లపై చర్చ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు. కేంద