కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, రాష్ట్రం పై అసత్య ప్రచారం చేస్తుండడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేం ద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించ
రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపై కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శుక్రవారం మహాధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చ�
సోమవారం ఆయన మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్రెడ్డి మునుగోడులోని గొల్ల కురుమల నోటికాడి ముద్దను లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి : కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా జిల్లాలో ఆందోళనల కొనసాగుతున్నాయి. జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ ప్రధాన గేటు ముందు విద్యుత్ జే
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ మోదీ ధర్నా చేపట్టారు. జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్త
పెద్దపల్లి : డీజిల్, పెట్రోల్ రేట్ల పెంపుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధర
కేటీపీఎస్ కర్మాగారం | కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పాల్వంచలో టీ జాక్ ఆధ్వర్యంలో KTPS 5&6 దశల చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
హైకమిషన్ ఎదుట యూకే ఎన్నారైల ఆందోళన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం లండన్లోని భారత హ�