కేటీపీఎస్ కర్మాగారం | కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పాల్వంచలో టీ జాక్ ఆధ్వర్యంలో KTPS 5&6 దశల చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
హైకమిషన్ ఎదుట యూకే ఎన్నారైల ఆందోళన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం లండన్లోని భారత హ�
కొత్తగూడెం: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని ఎస్బీఐ ఎదుట పెద్దగొల్లగూడేనికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు మంగళవారం ధర్నా చేశారు. గ్రామానికి చెందిన సుమారు 30 గ్రూపుల పెండింగ్ రుణాలను వన్టైం సెటిల్మెంట్�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిస్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గౌతమ్కు వినతిపత్రం అంద�
రైతులను అరిగోస పెడుతున్న బీజేపీ సర్కారు అన్నదాతల కోపాగ్నిలో మాడిమసై పోవడం ఖాయం. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్, విత్త్తనాల కోసం ధర్నాలు చేశాం. తెలంగాణ వచ్చాక పుష్కలంగా సాగునీరు, 24
తాండూరు : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ.. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు పట్టణంత�
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైత�
కేంద్రంపై గులాబీ పిడికిలి సిరిసిల్లలో పాల్గొననున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో భాగస్వామ్యం యాసంగి వడ్లు కొనేదాకా కొనసాగనున్న ఒత్తిడి యాసంగి పంట ఎందుకు కొనరు?: నిరంజన్
కవాడిగూడ: భూదాన్ భూములను రక్షించి, భూదాన యజ్ఞబోర్డును ఏర్పాటు చేసి, భూమిలేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్వోదయ మండలి, తెలంగాణ సర్వసేవ సంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు ధర�
ముంబై: బెంగాల్ లో ఇటీవల అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ హింసాకాండకు పాల్పడుతుందంటూ ఈనెల 5న బీజేపీ తలపెట్టిన దేశవ్యాప్త నిరసన ధర్నా కార్యక్రమంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫైర్ అయ్యారు. ఎన్నికల