రైతులను అరిగోస పెడుతున్న బీజేపీ సర్కారు అన్నదాతల కోపాగ్నిలో మాడిమసై పోవడం ఖాయం. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్, విత్త్తనాల కోసం ధర్నాలు చేశాం. తెలంగాణ వచ్చాక పుష్కలంగా సాగునీరు, 24
తాండూరు : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ.. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు పట్టణంత�
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైత�
కేంద్రంపై గులాబీ పిడికిలి సిరిసిల్లలో పాల్గొననున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో భాగస్వామ్యం యాసంగి వడ్లు కొనేదాకా కొనసాగనున్న ఒత్తిడి యాసంగి పంట ఎందుకు కొనరు?: నిరంజన్
కవాడిగూడ: భూదాన్ భూములను రక్షించి, భూదాన యజ్ఞబోర్డును ఏర్పాటు చేసి, భూమిలేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్వోదయ మండలి, తెలంగాణ సర్వసేవ సంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు ధర�
ముంబై: బెంగాల్ లో ఇటీవల అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ హింసాకాండకు పాల్పడుతుందంటూ ఈనెల 5న బీజేపీ తలపెట్టిన దేశవ్యాప్త నిరసన ధర్నా కార్యక్రమంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫైర్ అయ్యారు. ఎన్నికల