ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం సరికాదని, తాము సంతోషంగా ఉండాలంటే తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన భూ రిజిస్ట్రేషన్ పోర్టల్ను కొనసాగించాల్సిందేనని సదాశివపేట మండల రైతులు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సదాశివపేట (Sadashivapet) తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు.
‘ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలొచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతు బీమా అండగా నిలుస్తున్నది.. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగినయ్.. పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగ�
ధరణి పోర్టల్తో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ఈసీలతోపాటు భూమికి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లన్నీ ఈ పోర్టల్ నుంచి పొందే అవకాశం ఉండడంతో రైతులకు ఇబ్బందులు తీరుతున్నాయి.
వ్యవసాయం పచ్చగ కళకళలాడుతుందన్నా.. రైతన్న చల్లగ ఉంటుండన్నా.. పల్లెల్లో భూ వివాదాలు నామమాత్రంగా మారాయన్నా.. అందుకు కారణం ధరణి అని చెప్పడంలో సందేహం లేదేమో. భూ సంబంధిత, ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు, ఇతర
గత పాలకుల హయాంలో భూ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. భూ రికార్డులు వీఆర్వోల చేతుల్లో ఉండడంతో పలుకుబడి ఉన్నవారు సులభంగా మార్పులు చేర్పులు చేసుకునేవారు. రైతుకు తెలియకుండానే భూముల హక్కులు మరొకరికి వెళ
దశాబ్దాల భూ సమస్యలు ధరణి పోర్టల్తో పరిష్కారం అవుతున్నాయి. ఎన్నో ఎండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు దరఖాస్తులు చేసుకుంటే చాలు అధికారులు పరిష్కరిస్తున్నారు. ప్రజల భూముల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవ
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో లోపాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ‘ధరణి’కి శ్రీకారం చుట్టారు. ధరణి రైతులు, భూ హక్కుదారుల్లో కొండంత ధైర్యం నింపిందంటే అతిశయోక్
ఒకప్పుడు రోజులు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప కాని భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కేసీఆర్ సర్కారు తెచ్చిన ‘ధరణి’ రైతన్నకు కొండంత ధీమానిచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిష్కారం లభించని, సాధించుకోలేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ వేదికగ
ధరణి పోర్టల్తో విప్లవాత్మక మార్పు వస్తున్నది. భూ సమస్యలు శరవేగంగా పరిష్కారమవుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. మేడ్చల్ జిల్లాలో సుమారు 80 శాతం దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కలెక్టరేట్ల�
Dharani | ఒకప్పుడు భూమి హక్కుల మార్పిడి అంటే కైలాసం ఆడినట్టే ఉండేది. ఒక నిచ్చెన ఎక్కామని సంతోషపడే లోపే పాము మింగేసేది. నానాకష్టాలు పడి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ పూర్తయిందని సంతోషపడేలోపే, మ్యుటే�
ధరణి. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక పోర్టల్ ఇది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అతిగొప్ప మార్పు. ధరణి రాకముందు వరకు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యూటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరిక�