ప్రతిపక్షానికి చెందిన కొంతమంది నాయ కులు చెప్పినట్టు ఇప్పటివరకు ధరణి ద్వా రా రూ.50 వేల కోట్ల లావాదేవీలు జరిగాయంటున్న మాటల్లో నిజమున్నట్లయితే, ప్రజలకు ఈ ధరణి మీద నమ్మకం కుదిరినట్టు కాదా? భూమి హక్కులపై నమ్మక
ధరణే మా ధైర్యం అంటూ ప్రజలు చేస్తున్న నినాదాలు.. పిడికిలి ఎత్తి చేస్తున్న సంఘీభావ ప్రకటనలు బీజేపీకి శరాఘాతంలా తగిలాయి. దెబ్బకు దయ్యం దిగివచ్చినట్టు.. ధరణి పోర్టల్పై రాష్ట్ర బీజేపీ మాట మార్చేసింది. శుక్రవ�
సమైక్యపాలనలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. తన భూమి తనకు తెలియకుండానే ఏ క్షణాన ఎవరి పేరిట మారిపోతుందో తెలియకపోయేది. బ్యాంకు రుణం తీసుకుందామనో, విత్తనాలు, ఎరువుల బస్తాలు తీసుకుందామనో, ప
మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం.. ఉన్న ఊరు నుంచి వ్యయ ప్రయాసలకోర్చి 10 నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణం.. రవాణా ఖర్చులు.. దళారులకు ముడుపులు.. అధికారులకు ఆమ్యామ్యా.. ఇంతాజేసి రెవెన్యూ కార్యాలయానికి వెళితే అక్కడే ఉ�
అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు.
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఫుల్జోష్ మీద ఉన్నాయి. జూన్లోనే రెండుసార్లు రావడం, రూ.వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ
ధరణి రద్దు చేసి దళారుల రాజ్యం తీసుకురావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీ వస్తే బ్రోకర్లు రాజ్యం ఏలుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. అయితే, ప్రజలు కాంగ్రెస్ ఆటలు సాగని
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిగా దూసుకెళ్తున్నది. ఈ యాసంగి సీజన్ రాష్ట్ర చరిత్రలోనే రెండో అత్యధిక కొనుగోళ్ల రికార్డును నెలకొల్పనున్నది. ఇప్పటివరకు పౌరసరఫరాల సంస్థ సుమారు 10 లక్షల మం�
ఎవరి భూమి వారికి ఉండడానికి, రైతుబంధు, రైతుబీమా రావడానికి, రిజిస్ట్రేషన్ గోస తీరడానికి, ధాన్యం పైసలు రావడానికి ధరణి వెబ్సైట్ పుణ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుల గోస తీరిందని తెలిపారు.
రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను రూ.1000 పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116 పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116కు పెంచుతున్నట్టు శుక్రవారం మంచిర్యాల బహిరంగ సభలో
‘తన మొహం కడుక్కోవడం చాతగానోడు.. మందిని చూసి ఎక్కిరించిండట. మా పార్టీ ముఖ్యనేతల పరిస్థితి అట్లాగే ఉన్నది’ అని వాపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలకు ఆర్నెల్లు కూడా లేని తరుణంలో, అనవసరమైన విషయాలు లేవన�
మొన్నటిదాకా తన పేరు మీదనే ఉన్న నాలుగైదు గుంటలో... ఎకరం భూమో... రాత్రికి రాత్రి ఆర్ఓఆర్ల వేరే వాళ్ల పేరు మీదకు మారడంతో రైతు పడిన అవస్థ ఇది. చేలల్లో ఉండాల్సిన రైతులు నెలలు... సంవత్సరాల తరబడి కచ్చీరు ముందు కాలం