CM KCR | ఒకప్పుడు నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి నీళ్లు రాకపోయేది.. కానీ ఇప్పుడు కోమటిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, నర్స�
CM KCR | పరంపోగు, అసైన్డ్ భూములపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పటంలో పెద్ద మొనగాళ్లు.. ఈ అసత్య ప్ర
CM KCR | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతుల భూములు సేఫ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికే ప్రభుత్వం అధికారం ఇ�
CM KCR | ధరిణి తీసి బంగాళాఖాతంలో వేస్తావా? రైతులను వేస్తావా? నీ పాలసీ ఏంది? అంటూ ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి సమాధానం రావడం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూ�
CM KCR | ధరణి పోర్టల్తో రైతుల భూములను ఎవరూ గోల్మాల్ చేయలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బూర్గంపాడులో జరిగింది. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజ�
CM KCR | గతంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు, ఆ రైతులకు ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా..? భూమి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆ చీకటి రోజులొస్తాయి. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్కే మా మద్దతు. అని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో రాత్రి పూట కరెంటు కోసం పొలాల దగ్గరికి వెళ్లి ఎం�
CM KCR | తెలంగాణలోని వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ.. రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసి పంపించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ మొద్దు ప్రభుత్వం, మ
ఆదిలాబాద్లో రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న జిల్లా ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో అధికారి, సిబ్బంది రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికార�
Dharani | ప్రభుత్వం ధరణిలో కొత్త మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి బదలాయించుకునేందుకు ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్సేంజ్' పేరుతో అవకాశాన్ని కల్పించింది. టీఎం-35 కింద ఈ మాడ్యూల్ను ప్రవ
Dharani | ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నది. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది.
చరిత్రను మలుపు తిప్పడంలో, గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపడంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తన వెంట నడిచే ప్రజా సమూహాలకు ఆశావాదం, ధైర్యం నూరిపోయడంలో తనకు తానే సాటి అని ఆయన మరోసారి నిరూపించారు. దశాబ్దాల తెల