CM KCR Public Meeting | ధరణి అంటే భూములపై రైతులకు అధికారం అప్పగించడమే అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాళ రైతు భూమిని మార్చాలంటే ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదని.. ఆ పవర్ ఒక్క మీ బొటనవేలుకే ఉందని స్పష్టం చేశారు. ఈ అధికార�
ధరణితో భూమికి ఇవాళ యజమాని రైతే అయ్యిండని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఉన్న ఐదు.. పది.. మూడు.. నాలుగు ఎకరాలకు ఆయనే యజమాని అని అన్నారు. ఆ భూమి హక్కును ఉంచుకోవాలన్నా, మార్చుకోవాలన్నా, గిఫ్ట్ ఇవ్వాలన్నా, అమ్ము
రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ఉచిత కరెంట్ సరఫరా, పుష్కలంగా సాగునీరు లభిస్తుండడంతో రైతులు సంబురంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎరువుల వినియోగం, పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటును అంచ�
‘మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాం. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. వర్షాలపై జిల్లా యంత్రాంగాన్ని మ�
మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో రైతుల ముసుగులో కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కాజేయడాన్ని అడ్డుకొన్నందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారని రెవెన్యూ అధికారులు తెలిపారు.
Minister KTR | ధరణి ద్వారా ఒక్కరోజులోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతుంటే రేవంత్కు వచ్చిన నొప్పేంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను.. రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్ర�
తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ (PM Modi) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణపై (Telangana) వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్�
ధరణి పోర్టల్ భూబాధితుల సమస్యలను పరిష్కరిస్తుంది. ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు, పేరు మార్పిడీ తదితర పనులు తహసీల్దార్ స్థాయిలోనే వెంటవెంటనే అయిపోతున్నాయి.
‘రైతులు నిత్యం భూ తగాదాలతో తన్నుకు చావాలే.. సాగునీరు లేక వలసలు పోవాలే.. కరువుతో కడుపు మాడాలే.. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ ఉమ్మడి ఏపీ రాక్షస పాలన రావాలి’ ఈ పరిస్థితి రాష్ట్రంలో రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవ
హైదరాబాద్ హుస్సేన్సాగర్ వేదికగా జూలై 16 నుంచి 23 వరకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆధ్వర్యంలో మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ జరుగనుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) లింగ సమానత్వంలో �
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనం�
CM KCR | ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీలు మొదలైతయని, అమాయక రైతులు దోపిడీకి గురైతరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు.
వానకాలం పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సోమవారం డబ్బులు జమ చేసింది. నేడు రెండెకరాలలోపు వారికి రైతుబంధు సాయం అందించనున్నది. పంటల సాగులో నిమగ్నమైన వేళ.. �
ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘ధరణి విషయంలో బీజేపీది పూటకో మాట, నోటికో మాట. గల్లీ నాయకులు ఒకటి చెప్త