కాంగ్రెసోళ్లు అంటున్నట్లు ధరణి తీసేస్తే మళ్లా దళారీ వ్యవస్థకు దారులు తెరిసినట్లే అవుతుంది. గత పాలకుల నియంతృత్వ పోకడల వల్ల సామాన్యుడు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా భూముల సమస్య పరి�
Congress | భూమి హక్కులకు సంబంధించి గతంలో అనేక రికార్డులు ఉండేవి. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల చేతుల్లో 11 రకాల రికార్డులు నిర్వహించేవారు. ప్రభుత్వ, ప్రైవేట్, రైతు ల భూములు ఇలా అన్ని రకాల భూముల వివరాలు వాళ్ల చేతుల్
ధరణి తీసేయడం అంటే రెవెన్యూ వ్యవస్థను తిరిగి అస్తవ్యస్థం చేయడమే అవుతుంది. సీఎం కేసీఆర్ దయతో రూపాయి ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలు వచ్చాయి. లక్షలాది మంది రైతులకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆపదకు సొంత భూమిని అమ్�
‘సొమ్ము ఒకరిదైతే.. సోకు మరొకరిది.. అన్న చందంగా ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ భూముల పరిస్థితి. పాత విధానంలో భూ హక్కదారులు ఒకరుంటే.. అనుభవదారుడు మరొకరు ఉండేవారు.
స్వరాష్ట్రంలో సంతోషంగా బతుకుతున్న రైతులను కాంగ్రెస్ పార్టీ ఆగం జేస్తున్నది. ధరణి ఎత్తేస్తామని, కరెంట్ కట్ చేస్తామని అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటల కరెంట్ చాల�
భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎక్కే మెట్టు.. దిగే మెట్టు అన్నట్లుండె.. రైతులు, భూ యజమానులు ఉసూరుమంటూ తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాలె. బంట్రోతు నుంచి పెద్ద సారు వరకు అందరి చేయీ తడపాలె. అయినా.. పని అవుతు�
క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్నార�
కాంగ్రెస్ పాలనలో పంటలకు నీళ్లు పెట్టేందుకు రాత్రిపూట ఇంటికాడ చిన్న పిల్లలను వదిలేసి భార్యాభర్తలం చెల్క కాడికి పోయేది. వచ్చీ రాని కరెంట్తో ఒక్కోనాడు దొయ్య పారకపోయేది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే �
CM KCR | నకిరేకల్ నియోజకవర్గం కరువు ప్రాంతం కాబట్టి.. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ద్వారా రాబోయే ఐదారు నెలల్లో సాగునీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నకిరేక�
CM KCR | కాంగ్రెస్ మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. ధరణిని తీసేసి భూమాత పెడుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.. అది భూమాతానా..? భూమేతనా..? అని కేసీఆర్ విమర్శించారు. మానకొండూరు నియోజ�
పటేల్ పట్వారీ, రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు, అన్యాయాలకు రైతులు ఎలా బలయ్యేవారో చెప్పేందుకు పై రెండు ఉదాహరణలు చాలేమో. ధరణి వచ్చిన తర్వాతనే రైతుల జీవితాలు కుదుటపడ్డాయి. తమ భూములకొచ్చిన ఢోకాలేదని గుండెపై చే
CM KCR | తుంగభద్ర, కృష్ణా నదులు పక్కనే ఉన్నా 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నీళ్లు ఎందుకివ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన�
కాంగ్రెసోళ్లకు రైతుల కష్టాలు ఏం తెలుసు.. ధరణి ఎత్తేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిని ప్రవేశపెడతామని ప్రకటించడంపై రైతులు తీవ్ర స్థాయిలో స్పందిస్�
భూ యజమానులు, రైతులు ఏ చీకు చింత లేకుండా ఉండడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదనుకుంటా. భూముల భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న ‘ధరణి’ పోర్టల్పై ఆ పార్టీ అక్కసు వెళ్లగక్కుతున�