Dharani | తెలంగాణలో వ్యవసాయాన్ని నిలబెట్టే మహత్తర కృషిలో ఒక అడుగు ధరణి. నిరుపేద, నిరక్షరాస్య రైతాంగానికి తన భూమిపై పూర్తి సాధికారకమైన, చట్టబద్ధమైన భద్రత, భరోసా కల్పించే ప్రయత్నమిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన
Dharani | రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో మరో రెవెన్యూ సమస్యకు ధరణి వేదికగా ప
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులుగా సమన్వయంతో కలిసి పని చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. సోమవారం ఝరాసంగంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమావేశాన్ని నిర్వహించారు.
Dharani | ధరణి పోర్టల్లో కొత్త మాడ్యూల్స్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భూ లావాదేవీలకు సంబంధించి సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు కొత్త మాడ్యూల్స్ అవసరమని భూ పరిపాలన ప్ర
వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit)అందించనున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీ, హాస్పిటళ్లను ప్రారంభించుక�
Minister Harish rao | ధరణి (Dharani) పోర్టల్తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట�
ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో నిత్యం ‘ధరణి హెల్ప్డెస్క్'లు, ప్రతి
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీలు, నేతలు కాకుండా ప్రజలు గెలువాలన్నదే తమ అభిమతమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించి ప్రజలు గెలిచారని పేర్కొన్నారు.
టీఎస్ బీపాస్ దేశంలోనే ఎక్కడా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తమిళనాడు సీంఎ లాంటివారే మెచ్చుకున్నారని చెప్పారు. 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ శరత్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం కలెక్టరేట్లో జాతీయజెండాను ఎగురవేశారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్