ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించి, భూసంబంధ సమస్యలను పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్�
ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ధరణి ఆధారిత భూసమస్యలను త్వరితగతిన పరష్కరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ములుగు తహసీల్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న భూరికార్డుల పరిశీలనను శుక్రవారం ఆయన పరిశీలిం
భూ వివరాలను సరళీకృతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్ర భూ వ్యవహారాలకు సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటివరకు 7 కోట్ల మంది వినియోగించు�
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఒక సర్వే నంబర్లోని ఏదైనా బై నంబర్ భూమిపై వివాదం ఉ�
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణి వెబ్సైట్ నుంచి సర్టిఫైడ్ కాపీలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. గతంలో భూ యజమానులు తహసీల్దార్కు దరఖాస్తు చేసి సర్టిఫైడ్ కాపీలు తీసుకొ�
ధరణిలో కొత్త ఆప్షన్ హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధరణిలో ప్రభుత్వం కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్న రైతులకు వాటిని విలీనం చేసే అవకాశం కల్పించింది. ఒక రైతుకు వేర్వేరు ప�
త్వరలో ధరణిలో మరో ఏడు మాడ్యూల్స్ భూ సమస్యల పరిష్కారంపై కసరత్తు నిషేధిత భూముల జాబితా ప్రక్షాళన హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో నూతన మా డ్యూల్స్ జోడించే కసరత్తు వేగవంతమైంది. అతి త
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి �
ఏడాది పూర్తిచేసుకొన్న పోర్టల్ 10 లక్షలకుపైగా లావాదేవీలు పూర్తి 5.17 లక్షల ఫిర్యాదుల పరిష్కారం పోర్టల్ విజయంపై కేసీఆర్ హర్షం అధికారులకు ప్రత్యేక అభినందన సీఎం మూడేండ్ల కష్టానికి ప్రతిఫలం భూ సమస్యలు లేని
నెలాఖరు వరకు మూడు అంశాలకు ప్రాధాన్యం జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ధరణి సమస్యలను ఈ నెల 28లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్�
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
సబ్కమిటీ కోసం సిద్ధం చేసిన కలెక్టర్లు హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ధరణి సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీ త్వరలో భేటీ కానున్నది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు క్షేత్రస్థాయి�