హైదరాబాద్ : ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు ఇల్లు/ ఇంటి స్థలం అని నమోదైన భూములపై వినతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూప�
ఆదాయం రూ.3,344 కోట్లు స్థిరంగా ‘వ్యవసాయేతర’ లావాదేవీలు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఐదు లక్షలు దాటింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ
నవంబర్లో దాదాపు 40 వేల లావాదేవీలు ఆగస్టు నాటికి 82 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు వరుసగా రెండోనెల లక్ష దాటిన స్లాట్ బుకింగ్స్ హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు
నెలరోజుల్లో 1.07 లక్షల రిజిస్ట్రేషన్లు87 వేలకుపైగా వ్యవసాయ భూముల లావాదేవీలుహైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూమి విలువలను సవరించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగింది. కొత్తచార్జీలు
5 శాతం భూములపైనే చిక్కుముడులు ఒక్కో సర్వే నంబరుకు ఒక్కో సమస్య ఆప్షన్లు తీసుకురావడానికి ఇదే ఇబ్బంది వాటినీ పరిష్కరిస్తే 100% లక్ష్యం పూర్తి అందుబాటులో 39 మాడ్యూల్స్ 29 సర్వీస్ మాడ్యూల్స్ 10 ఇన్ఫర్మేషన్ మాడ
స్లాట్ బుకింగ్స్లోనూ జూలై నెల టాప్ పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధికం హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. పోర్టల్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి�
ధరణిలో సరికొత్త రికార్డుకొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల జోరుహైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో భూ లావాదేవీల వేగం పెరిగింది. ముఖ్యంగా భూముల విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన తర్వాత రికార్�
రైతుల ఇబ్బందులను తీరుస్తున్న పోర్టల్ రెండు లక్షలకుపైగా సమస్యల పరిష్కారం అన్నదాతలకు తాజా రైతుబంధులో లబ్ధి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు
ధరణి కోసం మూడేండ్లు శ్రమించా వివాదాలు లేకుండా క్షణాల్లో రిజిస్ట్రేషన్లు సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో భూ పంచాయతీలు లేకుండా ధరణి పోర్టల్ తో విప్లవాత్మక మార్పులు తె�
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో న్యాయంకరీంనగర్ రూరల్, జూన్ 19: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పోయిన భూమిని దక్కించుకున్నాడు ఓ రైతు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్కు చెందిన ఆవుల రమ, నాంపెల్లి దంపతులక�
మేడ్చల్, జూన్7(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్కు పలు భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ లోపు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 6వేల దరఖా�
5 లక్షల మార్కు దాటిన రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా కొనసాగుతున్న పోర్టల్ ఏడునెలల్లోనే రికార్డుస్థాయి లావాదేవీలు ప్రతి భూ సమస్యకు పరిష్కారంగా వేదిక ప్రభుత్వానికి రూ.557 కోట్ల ఆదాయం ‘తెలంగాణ రాకముందు రెవెన�