రైతుల ఇబ్బందులను తీరుస్తున్న పోర్టల్ రెండు లక్షలకుపైగా సమస్యల పరిష్కారం అన్నదాతలకు తాజా రైతుబంధులో లబ్ధి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు
ధరణి కోసం మూడేండ్లు శ్రమించా వివాదాలు లేకుండా క్షణాల్లో రిజిస్ట్రేషన్లు సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో భూ పంచాయతీలు లేకుండా ధరణి పోర్టల్ తో విప్లవాత్మక మార్పులు తె�
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో న్యాయంకరీంనగర్ రూరల్, జూన్ 19: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పోయిన భూమిని దక్కించుకున్నాడు ఓ రైతు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్కు చెందిన ఆవుల రమ, నాంపెల్లి దంపతులక�
మేడ్చల్, జూన్7(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్కు పలు భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ లోపు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 6వేల దరఖా�
5 లక్షల మార్కు దాటిన రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా కొనసాగుతున్న పోర్టల్ ఏడునెలల్లోనే రికార్డుస్థాయి లావాదేవీలు ప్రతి భూ సమస్యకు పరిష్కారంగా వేదిక ప్రభుత్వానికి రూ.557 కోట్ల ఆదాయం ‘తెలంగాణ రాకముందు రెవెన�
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న జిల్లా సమీకృత భవన సముదాయం నిర్మాణ పనులనువేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బీఆర్కేఆర్ భవన్లో జిల్లా కలెక్టర�
ప్రత్యేక వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ కేటాయింపు ధరణి సంబంధ అభ్యర్థనలు, ఫిర్యాదులకు అవకాశం పరిష్కారానికి ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందం వాట్సాప్ నంబర్- 9133089444 ఈ-మెయిల్ – ascmro@telangana.gov.in హైదరాబాద్, జూన్ 4 (నమస్తే
వ్యక్తినుంచి వ్యవస్థ చేతికిరికార్డుల నిర్వహణ ఇష్టారాజ్యంగా మార్పులకు చెల్లుచీటీ ప్రామాణిక పత్రంగా కొత్త పాస్ పుస్తకం రైతుకు దక్కిన భరోసా 1.7 లక్షలకుపైగా భూ సమస్యలకు మోక్షం తెలంగాణ స్వరాష్ట్రంలో నేడు..
రిజిస్ట్రేషన్లు| రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సడలింపు దృష్ట్యా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ధరణి పోర్టల్ ద్వారా నేటి నుంచి
పల్లెల్లో బతకలేక, పట్టణాలకు వలస వచ్చిన వారు, గుంటెడు భూమి ఉంటే చాలు బిందాస్గా బతుకుతామని మళ్లీ ఊరుకు వాపస్ పోతున్నారంటే,ఆ ధీమా కేసీఆర్ ఇచ్చిందే. ఆయన రైతు కంటనీరు తుడువాలనుకున్నారు. వ్యవసాయ సంక్షోభాన్�
వ్యవసాయ, వ్యవసాయేతర లావాదేవీలకు అనుమతి 9 నుంచి ఒంటి గంట వరకు నిర్వహణ వ్యవసాయేతరాలకు స్లాట్ బుకింగ్ తప్పనిసరి హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల ర
కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త పాస్బుక్లు పాస్బుక్ లేకున్నా నాలా దరఖాస్తుకు అవకాశం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో రెండు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. న