హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న జిల్లా సమీకృత భవన సముదాయం నిర్మాణ పనులనువేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బీఆర్కేఆర్ భవన్లో జిల్లా కలెక్టర�
ప్రత్యేక వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ కేటాయింపు ధరణి సంబంధ అభ్యర్థనలు, ఫిర్యాదులకు అవకాశం పరిష్కారానికి ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందం వాట్సాప్ నంబర్- 9133089444 ఈ-మెయిల్ – ascmro@telangana.gov.in హైదరాబాద్, జూన్ 4 (నమస్తే
వ్యక్తినుంచి వ్యవస్థ చేతికిరికార్డుల నిర్వహణ ఇష్టారాజ్యంగా మార్పులకు చెల్లుచీటీ ప్రామాణిక పత్రంగా కొత్త పాస్ పుస్తకం రైతుకు దక్కిన భరోసా 1.7 లక్షలకుపైగా భూ సమస్యలకు మోక్షం తెలంగాణ స్వరాష్ట్రంలో నేడు..
రిజిస్ట్రేషన్లు| రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సడలింపు దృష్ట్యా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ధరణి పోర్టల్ ద్వారా నేటి నుంచి
పల్లెల్లో బతకలేక, పట్టణాలకు వలస వచ్చిన వారు, గుంటెడు భూమి ఉంటే చాలు బిందాస్గా బతుకుతామని మళ్లీ ఊరుకు వాపస్ పోతున్నారంటే,ఆ ధీమా కేసీఆర్ ఇచ్చిందే. ఆయన రైతు కంటనీరు తుడువాలనుకున్నారు. వ్యవసాయ సంక్షోభాన్�
వ్యవసాయ, వ్యవసాయేతర లావాదేవీలకు అనుమతి 9 నుంచి ఒంటి గంట వరకు నిర్వహణ వ్యవసాయేతరాలకు స్లాట్ బుకింగ్ తప్పనిసరి హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల ర
కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త పాస్బుక్లు పాస్బుక్ లేకున్నా నాలా దరఖాస్తుకు అవకాశం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో రెండు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. న
హైదరాబాద్ : వ్యవసాయ భూ లావాదేవీల కోసం వన్ స్టాప్ పోర్టల్ అయిన ధరణి గురువారంతో ఆరు నెలల కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను పె�
నడవలేని వృద్ధుడి వద్దకే వెళ్లి ప్రక్రియ పూర్తి మందమర్రి, మార్చి 31: నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడి వద్దకే వచ్చి భూమి రిజిస్టేషన్ చేయించారు మందమర్రి తాసిల్ కార్యాలయ అధికారులు. మంచిర్యాల జిల్లా మందమర్ర�
పోర్టల్లో అందుబాటులో 32 రకాల సేవలుభూ లావాదేవీలు, సమస్యల కోసం 25 మాడ్యూల్స్నేటితో ఐదు నెలలు పూర్తి.. నెలకు 75 వేల లావాదేవీలు ‘దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా మారాలె. ల్యాండ్ రికా�
ధరణిలో కొత్త ఆప్షన్ అందుబాటులోకి 30న కలెక్టర్లతో సీఎస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూ లావాదేవీలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న మరో సమస్యకు ధరణిలో పరిష్కారం లభించనున్నది. ఏదేని కా