విమాన ప్రయాణికుల క్లాస్ను విమానయాన సంస్థలు తగ్గించిన సందర్భాల్లో పన్నులతో సహా టిక్కెట్ ధరలో 75 శాతం మొత్తాన్ని ఆ ప్రయాణికుడికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Pee-Gate | మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్గా రియాక్ట్ అయ్యింది. డీజీసీఏ నిబంధనల
తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన మరువకముందే అలాంటిదే మరో ఉదంతం ఎయిర్ ఇండియాలో వెలుగు చూసింది. గత ఏడాది డిసెంబర్ 6న ఈ సంఘటన జరుగగా పదిరోజుల తర్వాత బయటకు వచ్చింది.
హైదరాబాద్ స్టార్టప్ ‘మారుత్' రూపొందించిన బహుళ ప్రయోజనకర (మల్టీ యుటిలిటీ) వ్యవసాయ డ్రోన్ ఏజీ-365కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి సర్టిఫికేషన్ లభించిందని ఆ సార్టప్ వ్యవస్థాప
Air India | యిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ సంఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. స్పైస్జెట్ విమానం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లోకి ఇంజిన్ ఆయిల్ ప్రవేశించడం వల్ల క్యాబిన్లో పొగలు వచ్చినట్లు పరిశీలనతో తేలింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఉదయ్పూర్కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అధికారులు తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఉదయ్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్లో వైబ్రేషన్