న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సి
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగించిన కేంద్రం | అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్�
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ | రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఏడాదిపాటు అనుమతి �
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మరోసారి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నిషేధం పొడ�
ముంబై, మార్చి 13: పలుమార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా మాస్కును సరిగా ధరించని ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని విమానయాన సంస్థలను డీజీసీఏ (పౌరవిమానయాన డైరక్టరేట్ జనరల్) ఆదేశించింది. కరోనా క
హైదరాబాద్ : దేశంలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కొంతకాలంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధ
న్యూఢిల్లీ: కొవిడ్ టీకా తీసుకున్న వైమానికి సిబ్బంది టీకా అనంతరం 48 గంటలపాటు విధులుగా అన్ఫిట్గా పరిగణించబడుతారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టంచేసింది. ఈ మేరకు డీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయంలో గత శనివారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని డీజీసీఏ తేల్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టులో ఫిబ్రవరి 20న (శన�