దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ మాస్కు ధరించేలా చూడాలని
న్యూఢిల్లీ: భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఎయిర్ విస్తారా సంస్థకు పది లక్షల జరిమానా విధించారు. భారత వైమానిక రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ ఆ జరిమానా విధించింది. సరైన శిక్షణ లేని పైలెట్లతో విమ�
న్యూఢిల్లీ: దివ్యాంగ బాలుడ్ని విమానంలోకి నిరాకరించిన ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణంగా స్పంది�
న్యూఢిల్లీ: డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన నిర్ణయం తీసుకున్నది. స్పైస్జెట్ సంస్థలో పనిచేస్తున్న 90 మంది పైలెట్లపై వేటు వేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుతున్న �
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సి
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగించిన కేంద్రం | అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్�
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ | రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఏడాదిపాటు అనుమతి �