తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన మరువకముందే అలాంటిదే మరో ఉదంతం ఎయిర్ ఇండియాలో వెలుగు చూసింది. గత ఏడాది డిసెంబర్ 6న ఈ సంఘటన జరుగగా పదిరోజుల తర్వాత బయటకు వచ్చింది.
హైదరాబాద్ స్టార్టప్ ‘మారుత్' రూపొందించిన బహుళ ప్రయోజనకర (మల్టీ యుటిలిటీ) వ్యవసాయ డ్రోన్ ఏజీ-365కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి సర్టిఫికేషన్ లభించిందని ఆ సార్టప్ వ్యవస్థాప
Air India | యిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ సంఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. స్పైస్జెట్ విమానం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లోకి ఇంజిన్ ఆయిల్ ప్రవేశించడం వల్ల క్యాబిన్లో పొగలు వచ్చినట్లు పరిశీలనతో తేలింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఉదయ్పూర్కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అధికారులు తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఉదయ్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్లో వైబ్రేషన్
న్యూఢిల్లీ: రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు పైలెట్లపై డీజీసీఏ చర్యలు తీసుకున్నది. రూల్స్ అతిక్రమించిన ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్సులను డీజీసీఏ తాత్కాలికంగా రద్దు చేసింది. స్పైస్జెట్కు చెందిన ఓ క
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాల్లో కరోనా మార్గదర్శకాలు కఠినంగా అమలుచేయాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చ
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికులు
Go First Flight | గో ఫస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అహ్మదాబాద్క