విమానాల్లో 12 ఏండ్ల లోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీచేసింది. పిల్లల సీటింగ్ సమస్యలను పరిష్కరి
DGCA New Rule | విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్లైన్స్ కంపె�
Vistara | టాటాగ్రూప్ నేతృత్వంలోని ఏవియేషన్ కంపెనీ విస్తారాను గత కొద్దిరోజులుగా సమస్యలు
వెంటాడుతున్నాయి. పైలైట్ల రాజీనామాలు.. సామూహిక సెలవులతో వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ
క్రమంఓలనే కంపెనీకి తాజాగా డీజీ�
విస్తారాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీరియస్గా దృష్టి సారించింది. ఈ టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థ.. వరుసగా రెండోరోజూ విమాన సర్వీసులను రద్దు చేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడం కారణంగా చూ�
Air India fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు
Fly 91: ఫ్లై 91 విమానయాన సంస్థకు .. డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికేట్ను ఆ సంస్థకు అందజేశారు. ఆ ఎయిర్లైన్స్ సంస్థకు రెండు ఏటీఆర్-72 విమానాలు ఉన్నాయి. త్వరలోనే సర్వీసులను ప్రారంభ�
ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ సదుపాయం కల్పించడంలో విఫలమైన ఎయిరిండియాపై డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ లేక టెర్మినల్ వరకు నడుచు�
దేశవ్యాప్తంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత నెలలో రెండు గంటల కంటే అధికంగా విమానాలు ఆలస్యంగా నడవడంతో 4.82 లక్షల మంది ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపిందని విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ వెల్లడించ�
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) మరోసారి షాక్ ఇచ్చింది.
Flight crash | ఇవాళ (ఆదివారం) ఉదయం ఆఫ్ఘనిస్థాన్లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం భారత్కు చెందినది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
War Rooms @ Airports | దట్టమైన పొగ మంచు నేపథ్యంలో దేశంలోని ఆరు మెట్రో సిటీల పరిధిలోని విమానాశ్రయాల వద్ద కేంద్ర పౌర విమానయాన శాఖ.. వార్ రూమ్’లు ఏర్పాటు చేసింది. విమాన సర్వీసుల నిర్వహణకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
DGCA | ఈ నెల 5 అలాస్కా ఎయిర్లైన్కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బోయింగ్ 737 మ్యాక్స్-9 విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఇండిగోకు డీజీసీఏ గట్టి షాకిచ్చింది. పౌర విమానయాన భద్రత నిబంధనలు పాటించకపోవడంతో రూ.20 లక్షల జరిమానా విధించింది. ఏ321 ఎయిర్క్రాఫ్ట్ వెనుక భాగం రన్వేకు తాకుతుం డటంతో (టెయిల్ స్ట్రయిక్) కలిగే ప్రమాదా లను న�
పౌర విమానాలకు పశ్చిమ ఆసియాలో తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరికలు జారీచేసింది. ఇరాన్, ఉత్తర ఇరాక్, అజర్బైజాన్ ప్రాంతంలో పౌర విమానాలు �