నాలుగేండ్ల క్రితం కార్యకలాపాలు నిలిపివేసిన జెట్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ను (ఏఓసీ) ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రెన్యువల్ చేసింది. నిధుల కొరతతో 2019 ఏప్రిల్ 19న మూతపడిన జెట్ను గతంలో
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్టుల వద్ద భద్రతకు ప్రత్యేక సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానల్ సూచిం�
GO First | దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ పునరుద్ధరణ ప్రణాళికను కొన్ని షరతులతో ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆమోదించింది. బడ్జెట్ విమానాల్ని నడిపే గో ఫస్ట్ దివాలా పిటిషన్ వేసి మే 3 నుంచి ఫ�
Go-First | దాదాపు రెండు నెలలకు పైగా నేలకు పరిమితమైన ఎయిర్ లైన్స్ గో-ఫస్ట్ విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రణాళికకు డీజీసీఏ ఆమోదం తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని పేర్కొంది.
Go First | గోఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థకు సుమారు రూ.425 కోట్ల రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. డీజీసీఏ ఆమోదంతో త్వరలో సర్వీసుల ప్రారంభానికి గోఫస్ట్ యాజమాన్యం సిద్ధం అవుతున్నది.
Air India | విమానాల కాక్ పిట్ లోకి నాలుగు నెలల్లో రెండు సార్లు ఇతరులు రావడంపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ సీరియస్ అయ్యారు. నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.
IndiGo flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్కు బయలుదేరిన ఇండిగో విమానంలో.. టేకాఫ్ ఆయిన తర్వాత కాసేపటికే సమస్య వచ్చింది.
DGCA | దేశీయ విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ ఏడాది జనవరి - మే మధ్య దేశీయ విమానాల్లో 6.36కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది 2022 సంవత్సరంలో 4.67కోట్ల మంది ప్రయాణించారు.
Air India | ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన సోమవారం గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ882 విమానంలో చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ (Go First airline) మరోసారి తన విమాన సర్వీసులను రద్దుచేసింది (Flight cancellations). ఈ నెల 28 వరకు అన్ని రకాల సర్వీలను నిలిపివేస్తున్నామని (Flight operations) తెలిపింది.
Air India Pilot | స్నేహితురాలిని కాక్పిట్లోకి అనుమతించిన పైలట్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెండ్ చేసింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించి
ఆర్థిక సమస్యలతో ఎన్సీఎల్టీ వద్ద దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్ను.. టికెట్ల విక్రయాల్ని తక్షణం నిలిపి వేయాలని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆదేశించింది. ఈ నెల 12దాకా విమానాల్ని రద్ద�
Go First: డీజీసీఏ ఇవాళ గో ఫస్ట్ విమాన సంస్థకు షోకాజు నోటీసులు జారీ చేసింది. సురక్షితంగా, సమర్థవంతంగా, నమ్మకమైన రీతిలో సేవలు అందించడం లేదని ఆ సంస్థను నిలదీసింది. వెంటనే విమాన బుకింగ్స్ను నిలిప�
Go First: మంగళవారం వరకు గో ఫస్ట్ విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆ కంపెనీ ఈ పనిచేసింది. అయితే విమానాలు బుక్ అయిన వారికి రిఫండ్ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.