ముంబై, డిసెంబర్ 21: ఇండిగోకు డీజీసీఏ గట్టి షాకిచ్చింది. పౌర విమానయాన భద్రత నిబంధనలు పాటించకపోవడంతో రూ.20 లక్షల జరిమానా విధించింది. ఏ321 ఎయిర్క్రాఫ్ట్ వెనుక భాగం రన్వేకు తాకుతుం డటంతో (టెయిల్ స్ట్రయిక్) కలిగే ప్రమాదా లను నియంత్రించడంలో సంస్థ విఫలమవు తున్నదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.