Aviation Safety Rules: ఇకపై విమాన ప్రయాణికులు హ్యాండ్ లగేజ్ లో మాత్రమే పవర్ బ్యాంక్, అడిషనల్ బ్యాటరీలు, ఇతర లిథియం బ్యాటరీ డివైజ్ లను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Show Cause Notice to Air India Pilots | పలు సాంకేతిక సమస్యలు గుర్తించిన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిని సీరియస్గా పరిగణించింది. సంబంధిత ఎయి�
IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో సంక్షోభం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) చర్యలకు పూనుకుంది.
Delhi High Court | ఇండిగో ఎయిర్లైన్ సంక్షోభం ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం, డీజీసీఏ తీరును తప్పుపట్టింది. విమానాల రద్దు, జాప్యాన్ని తీవ్రమైన సంక్షోభంగా పేర్కొన్న కోర్టు.. ఈ పరిస్థితి ఎందుక�
indiGo | దేశంలో అతిపెద్ద విమానసంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం తొలిసారిగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సేవలు ప్రభావితమయ్యాయి. పెద్ద ఎత్తున విమానాలు రద్దుకావడం, రీషెడ్యూల్ క�
ప్రయాణికుల విమానాల కోసం 2024 జనవరిలో డీజీసీఏ భారీ స్థాయిలో మార్పులను తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రతను పెంచే ఉద్దేశంతో పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతిపై దృష్టి పెడుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. �
IndiGo | ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరి�
IndiGo | కొద్దిరోజులుగా తమ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంపై దేశీయ విమానయాన సంస్థ ఇండిగో బహిరంగంగా క్షమాపణలు తెలిపింది. వందల సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ
విమాన టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు చేయడానికి పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ సిద్ధమైంది. టికెట్ బుకింగ్ చేసుకున్న 48 గంటల్లో రద్దు చేసుకున్న వారికి ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవస�
IndiGo | ఇండిగో ఎయిర్లైన్స్కు రూ.20 లక్షల జరిమానా విధించారు. పైలట్ శిక్షణ కోసం 'క్వాలిఫైడ్ సిమ్యులేటర్లు' ఉపయోగించకపోవడాన్ని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఈ మేరకు జరిమానా
Air India | అమృత్సర్ నుంచి బ్రిటన్లోని బర్మింగ్హామ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) డ్రీమ్లైనర్ 787-8 విమానంలో (Boeing Dreamliner flight) అనూహ్య ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.