DGCA | తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. �
Air India Pilots | గతనెల 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన అనంతరం దాదాపు వంద మందికిపైగా ఎయిర్ ఇండియా పైలట్లు (Air India Pilots) సిక్ లీవ్ పెట్టినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింద�
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన తర్వాత విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ఛులపై తనిఖీ చేపట్టాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ స�
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బోయింగ్ 787, 737 విమానాల్లోని ఫ్యూయ ల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్ను తనిఖీ చేయాలని ఆదేశించింది.
DGCA | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ 787, 737 విమానాల ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్ను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాలని సూచించింది. ఈ నెల 21 నాటికి
వాణిజ్య విమానాల పైలట్లకు నిర్వహించే వైద్య పరీక్షలపై పౌర విమానయాన డెరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వారు ఎయిర్ఫోర్స్ బోర్డింగ్ సెంటర్లలో మాత్రమే వైద్య పరీక్షలు చేయించుక�
Air India Express | ఎయిర్ ఇండియాలో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రహస్యంగా హెచ్చరించింది. ఎయిర్బస్ ఏ320లో ఇంజిన్ భాగాల మార్పులో వైఫల్యం, �
DGCA | ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమానయానరంగంలో కీలకమైన మార్పులు చేసేందుకు డీజీసీఏ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం సమగ్రమైన ప్రత్యేక ఆడిట్ కోసం సరికొత్త వ్యవస్థను ప్రారంభించాలని న�
విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Air India | గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) కీలక ఆదేశాలు జారీ చేసింది.
అహ్మదాబాద్లో డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా బుకింగ్స్ సగటున 20 శాతం, టికెట్ ధరలు 15 శాతం తగ్గాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీవో) వెల్లడించింది.
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. తొలుత న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు సురక్షితంగా వచ్�
ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాద విషాదం, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, కొన్ని సర్వీసుల రద్దు తదితర అంశాలపై డీజీసీఏ దృష్టి సారించింది. ఎయిరిండియా, ఎయిరిండియ�