ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ల కింద విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నది.
flight disruptions | ఒకే రోజు మూడు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా విమానయాన సంస్థల సేవలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమానయాన సంస్థ ఇండిగో..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రూ.10 వేల లోపు చార్జి కలిగిన 20 వేల టికెట్లను ఉచితంగా అందిస్తున్నది.
Noida Airport: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమైంది. లక్నో నుంచి ప్రయాణికులతో తొలి ఇండిగో విమానం చేరుకున్నది. ఆ తర్వాత లక్నోకు ఫ్లయిట్ టేకాఫ్ తీసుకున్నది. జీవార్ ప్రాంతానికి చెంది
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఇంధన ధరల సెగ మన దేశ వైమానిక రంగానికి కూడా సోకింది. ఇటీవల విమాన ఇంధన ధరలు పెరిగిపోవడంతో వస్తున్న నష్టాలు, తక్కువ డిమాండ్ తదితర కారణాలతో దేశీయ మార్గాల్లోని విమాన సర్వీ�
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరగడంతో అనేక మార్గాలు ఆర్థికంగా లాభదాయకం కాకుండా పోయాయని పేర్కొంటూ ఎయిర్ ఇండియా రోజుకు సుమారు 100 విమానాలను తగ్గించనున్నది.
Airlines : విమాన ఇంధన ధరల పెరుగుదలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (ఎఫ్ఐఏ) ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఇంధన ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా సమ్మర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘సమ్మర్ గేటవే’ సేల్ కింద దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్�
విమానయాన దిగ్గజం ఇండిగో..దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ.275 నుంచి రూ.10 వేల వరకు ఫ్యూయల్ చార్జీని వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. విమాన ఇంధనం ధరలు భగ్గుమనడంతో గతంలో విధించిన ఫ్యూయల్ చార్జీని మరింత �
Willie Walsh : ఇండిగో ఎయిర్లైన్స్ నూతన సీఈవోగా విల్లీ వాల్ష్ నియామకమయ్యారు. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ సంస్థ సీఈవోగా ఉన్న పీటర్ ఎల్బర్స్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
దేశీయ విమాన చార్జీలపై విధించిన తాత్కాలిక పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇది ఈ నెల 23 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. నిరుడు డిసెంబర్లో ఇండిగో సంక్షోభం కారణంగా ప్రభుత్వం విధించిన ఈ పరి�
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలకాలంలో పైలెట్ల కొరతతో భారీగా విమాన సర్వీసులు రద్దు చేసిన మూడు నెలల తర్వాత ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Iran Israel War | ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 23 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు క�
దేశీయ విమానప్రయాణికులు భారీగా పెరుగుతున్నారు. జనవరి నెలలో 1.524 కోట్ల మంది ప్రయాణించారని పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ తన నివేదికలో వెల్లడించింది.