Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) మరోసారి షాక్ ఇచ్చింది.
Flight crash | ఇవాళ (ఆదివారం) ఉదయం ఆఫ్ఘనిస్థాన్లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం భారత్కు చెందినది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
War Rooms @ Airports | దట్టమైన పొగ మంచు నేపథ్యంలో దేశంలోని ఆరు మెట్రో సిటీల పరిధిలోని విమానాశ్రయాల వద్ద కేంద్ర పౌర విమానయాన శాఖ.. వార్ రూమ్’లు ఏర్పాటు చేసింది. విమాన సర్వీసుల నిర్వహణకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
DGCA | ఈ నెల 5 అలాస్కా ఎయిర్లైన్కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బోయింగ్ 737 మ్యాక్స్-9 విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఇండిగోకు డీజీసీఏ గట్టి షాకిచ్చింది. పౌర విమానయాన భద్రత నిబంధనలు పాటించకపోవడంతో రూ.20 లక్షల జరిమానా విధించింది. ఏ321 ఎయిర్క్రాఫ్ట్ వెనుక భాగం రన్వేకు తాకుతుం డటంతో (టెయిల్ స్ట్రయిక్) కలిగే ప్రమాదా లను న�
పౌర విమానాలకు పశ్చిమ ఆసియాలో తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరికలు జారీచేసింది. ఇరాన్, ఉత్తర ఇరాక్, అజర్బైజాన్ ప్రాంతంలో పౌర విమానాలు �
GPS Signal lost | మధ్యప్రాచ్యం ప్రాంతాలపై ఎగురుతున్న పౌర విమానాలు జీపీఎస్ సిగ్నల్స్ను కోల్పోతున్నాయి. (GPS Signal lost) ముఖ్యంగా ఇరాన్ సమీపంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డ�
విమాన పైలట్లు, ఇతర సిబ్బంది మౌత్వాష్, పెర్ఫ్యూమ్స్ వాడకంపై డీజీసీఏ నిషేధం విధించనుంది. ఈమేరకు కొత్త నిబంధనావళిని తీసుకొస్తున్నది. మౌత్వాష్, పెర్ఫ్యూమ్స్ల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుందని, దీన�
బ్రీత్అనలైజర్ టెస్ట్ సందర్భంగా పైలట్లు, విమాన సిబ్బంది పెర్ఫ్యూమ్ వాడటంపై నిషేధం విధిస్తూ భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA ముసాయిదాను తీసుకువచ్చింది.
Air India | విమాన ప్రమాదాల నివారణలో లోపాలను గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై చర్యలు చేపట్టింది. ఎయిరిండియా (Air India) ఫ్లైట్ సేఫ్టీ చీఫ్ను నెల రోజుల పాటు సస్పెండ్ చేసింది.
ఈ ఏడాది ఆగస్టు నెలలో విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముగిసిన నెలలో దేశీయ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 22.81 శాతం వృద్ధితో 1.24 కోట్లకు చేరినట్టు డైరెక్టర్ జనర ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీ�
పైలెట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ శిక్షణ కేంద్రం హైదరాబాద్లో ఎయిర్ ఇండియా ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
Air India | టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని సిమ్యులేటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యు�
Indian Pilots Died | వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు భారతీయ పైలట్లు మరణించారు (Indian Pilots Died) . ఒక పైలట్ విమానాశ్రయంలో చనిపోగా, మరొక పైలట్ విమానంలో గుండెపోటు వల్ల మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీని�