DGCA | ఆల్కెమిస్ట్ ఏవియేషన్ విమాన శిక్షణ లైసెన్స్ను డీజీసీఏ రద్దు చేసింది. ఇటీవల సదరు ఏవియేషన్ సంస్థకు చెందిన ట్రైనీ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇన్స్ట్రక్టర్ పైలట్, ట్ర
Air India Fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు భారీగా ఫైన్ వేసింది. అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు రూ.99 లక్షల జరిమానా విధించింది.
No-fly list: ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి నో ఫ్లై లిస్టులో 51 మంది పేర్లను చేర్చినట్లు విమానయాన శాఖ ఇవాళ వెల్లడించింది. విమానాల్లో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులను ఆ జాబితాలో చేర్చినట్లు డీజీసీఏ ప�
టీ20 ప్రపంచకప్తో టీమ్ఇండియా సగర్వంగా భారత్ చేరింది. 13 ఏండ్ల తర్వాత ఐఐసీ ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చింది. అయితే టీమ్ఇండియాను భారత్కు తీసుకొ
విమానాల్లో 12 ఏండ్ల లోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీచేసింది. పిల్లల సీటింగ్ సమస్యలను పరిష్కరి
DGCA New Rule | విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్లైన్స్ కంపె�
Vistara | టాటాగ్రూప్ నేతృత్వంలోని ఏవియేషన్ కంపెనీ విస్తారాను గత కొద్దిరోజులుగా సమస్యలు
వెంటాడుతున్నాయి. పైలైట్ల రాజీనామాలు.. సామూహిక సెలవులతో వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ
క్రమంఓలనే కంపెనీకి తాజాగా డీజీ�
విస్తారాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీరియస్గా దృష్టి సారించింది. ఈ టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థ.. వరుసగా రెండోరోజూ విమాన సర్వీసులను రద్దు చేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడం కారణంగా చూ�
Air India fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు
Fly 91: ఫ్లై 91 విమానయాన సంస్థకు .. డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికేట్ను ఆ సంస్థకు అందజేశారు. ఆ ఎయిర్లైన్స్ సంస్థకు రెండు ఏటీఆర్-72 విమానాలు ఉన్నాయి. త్వరలోనే సర్వీసులను ప్రారంభ�
ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ సదుపాయం కల్పించడంలో విఫలమైన ఎయిరిండియాపై డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ లేక టెర్మినల్ వరకు నడుచు�
దేశవ్యాప్తంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత నెలలో రెండు గంటల కంటే అధికంగా విమానాలు ఆలస్యంగా నడవడంతో 4.82 లక్షల మంది ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపిందని విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ వెల్లడించ�
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) మరోసారి షాక్ ఇచ్చింది.