అని జాతిని హెచ్చరించారు జగద్గురువు ఆదిశంకరాచార్యులు. ‘ధనం, పరివా రం, యవ్వనం ఉన్నాయని గర్వించొద్దు. కాలం అనేది వీటన్నిటినీ ఒక్క క్షణం లో హరించగలదు. ఇదంతా మాయతో కూడి ఉన్నదని గ్రహించి, బ్రహ్మతత్త్వా న్ని తెల
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు గురువారం చండీశ్వరుడికి షోడషోపచార పూలు నిర్వహించారు. ఆ తర్వాత ఈవో లవన్న ఆధ్వర్యంలో రుద్ర హోమం, పూ�
జీవి తన జాతిని అనుసరించి, ప్రకృతి ఇచ్చిన కొన్ని ప్రత్యేక శక్తులతో పుడుతుంది. అయితే ఆ శక్తులు దానిలో గుప్తంగా బీజరూపంలో ఉంటాయి. వయసు వెంట, చేసే ప్రయత్నాన్ని అంటి ఆ శక్తులు వ్యక్తమవుతాయి. కాలక్రమంలో ఆ శక్తు�
తిరుమల: టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమలలో గత మూడురోజుల నుంచి జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు బుధవారం ముగిశాయి. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆన�
పోతన భాగవతం | దితి, దితి, దనువులు కశ్యప ప్రజాపతి పత్నులు. అదితి పుత్రులు ఆదితేయులు- దేవతలు. దితి సంతానం దైత్యులు. దనువు సంతతి దానవులు. ఈ దైత్య, దానవులనే- వారి సహజ స్వభావాన్ని బట్టి అసురులు, రాక్షసులు అనే గౌణ
మానవుని జ్ఞానం మహోన్నతం. ఆ జ్ఞానంతోనే పలు విషయాలను, పదుగురికి ఉపయుక్తమైన వస్తువులను వెలుగులోకి తెచ్చాడు. అందుకే వ్యక్తి జ్ఞానం అపూర్వం, అజేయం అంటారు. మంచిని పెంచేది జ్ఞానమే, అక్రమ మార్గాలకు తావిచ్చేదీ జ్�
భారతీయ సాహిత్యంలో ఆదికావ్యం రామాయణం. ఆదికవి వాల్మీకి. రామాయణ కథ రాయడానికి ప్రేరణ ఓ వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని చంపేయడం అంటారు. ఆ దృశ్యాన్ని చూసి, చలించిన వాల్మీకి మహర్షి నోటి నుంచి అప్రయత్నంగా ‘మ
Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహా�
Agriculture | భూమ్మీద అత్యంత కష్టమైన పని వ్యవసాయం. అయితే అదే అన్నింటికంటే ఉత్తమమైంది. రైతులు భూమికి ఇరుసు లాంటివాళ్లు. ప్రజలు, పశువుల ఆకలి తీర్చడం ద్వారా భూభారం మొత్తాన్నీ వాళ్లే మోస్తున్నారు. అంతేకాదు, ఎవరికి వా�
పాండవుల తరఫున రాయబారిగా హస్తినకు వచ్చాడు కృష్ణుడు. పాండవులకు అర్ధ రాజ్యం ఇవ్వమనీ, కానిపక్షంలో ఐదుగురు అన్నదమ్ములు తమకు ఐదు ఊళ్లు ఇచ్చినా చాలన్నారనీ ధృతరాష్ర్టుడిని కోరుతాడు. దుర్యోధనుడు ససేమిరా అనడంతో
రామాయణం ప్రకారం హనుమంతుడు చిరంజీవి. అంటే కాలానికి, కాలపరీక్షకు అతీతంగా చిరకాలం జీవించేవాడన్న మాట! హిందూ కాలమానాన్ని నాలుగు యుగాలుగా విభజించారు. అవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. నాలుగు యుగాలు కలిస్తే ఒక క�
లలితా సహస్ర నామం జగత్ప్రసిద్ధం. సహస్రం, శతం అనే పదాలు అనంతం… అంటే అంతం లేనిదనే అర్థాన్నీ తెలియజేస్తాయి. అలాంటి అంతం లేని ఆదిపరాశక్తిని అనంతంగా స్తుతించడానికి సహస్ర నామస్తోత్రం అనే ప్రక్రియను రుషులు మనకు
అయ్యప్పస్వామి ఆలయానికి 18 మెట్లే ఎందుకుంటాయి? ఆ మెట్లను ప్రతిష్ఠించెందవరు? తప్పనిసరిగా 18 మెట్లే ఉండాలా? వాటిని దాటుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం లభిస్తుంది? ఇలాంటి ధ�