‘తథాస్తు దేవతలు ఉంటారు, అపశకునం పలుకకు’ అని పెద్దలు అంటుంటారు. అసలు దీని అర్థం ఏమిటంటే, ‘మనం మంచిమాట పలికితే మంచి, చెడు మాట పలికితే చెడు జరుగుతుందని’ భావం. ‘ఈ తథాస్తు దేవతలు ఎవరు?’ భగవద్గీతలో ‘హృదయస్థ పరమాత
రాజ్యంలోని ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని రాజు, మంత్రి మారువేషాల్లో బయలుదేరారు. నడక దారిలో మంత్రి ‘ఏదైనా సరే, చూసే కండ్లను బట్టి ఉంటుంది మహారాజా!’ అన్నాడు. ‘అలాగా’ అని ఆలోచిస్తూ నడవసాగాడు రాజు. వారికి దారిల�
చతుర్దశ భువనాల బరువు మోసేవాడు శ్రీ మహావిష్ణువు. ఆ జగన్నాథుడి బరువు మోసేవాడు గరుత్మంతుడు. విష్ణుమూర్తిని భుజస్కంధాలపై మోసే అదృష్టం గరుత్మంతుడికి ఊరికే వచ్చింది కాదు. రెక్కలు తొడిగింది మొదలు శ్రీహరి విజ�
మోక్షసాధనకు అవసరమైన సాధనాలలో భక్తి ముఖ్యం. ‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసీ’ అని నారద భక్తిసూత్రాలు పేర్కొన్నాయి. మోక్షా భిలాష ఉన్నవారికి అవసరమైన ఈ భక్తి లక్షణాల గురించి, భక్తి స్వరూపం గురించి శ్ర�
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః॥ (భగవద్గీత 18-46) ‘ఏ పరమేశ్వర శక్తి వల్ల అన్ని భూతాలకు ప్రవృత్తి కలుగుతున్నదో, ఏదైతే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నదో, ఆ పరమే�
‘అయ్యో! నా తండ్రీ! అప్పుడే నీకు నూరేండ్లు నిండాయా నాయనా!’ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి. శ్మశానంలో చెట్టుకింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చుని గొల్లున ఏడుస్తున�
సుమతి శతకంలోని ఈ పద్యాన్ని చాలామంది చిన్నప్పుడే విని ఉంటారు. అందరికీ తెలిసిన పద్యం ఇది. తాత్పర్యం అర్థమయ్యే రీతిలోనే ఉంది కాబట్టి, ప్రత్యేకంగా అర్థం చెప్పుకోవలసిన అవసరం లేదు. అయితే, ఈ అర్థం ఎవరికి అన్వయం �
మానవుడు తన మనో వాక్కాయాలతో చేసే పాపపు కర్మలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే, నరకంలో అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్లీ పాపాలకు ఒడిగడితే ‘గజస్నాన�
గాంధీజీ భారత స్వాతంత్య్ర సమరసేనాని మాత్రమే కాదు… అత్యంత సరళ జీవితానికి అరుదైన చిరునామా కూడా. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో అందరూ ఖద్దరు ధరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగ�
భోగైశ్వర్య ప్రసక్తానాం త యాపహృత చేతసామ్ వ్యవసాయిత్మికా బుద్ధిః సమాధౌ నవిధీయతే॥ (2-44) మనిషిలో భోగాసక్తత, ఐశ్వర్య కాంక్ష మొదలైనవి ఉన్నప్పుడు బుద్ధి అతని అధీనంలో ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయంలో అర్జున�
‘దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా’ అంటాడు రాముడు. ఏ దేశానికి వెళ్లినా కొత్త మిత్రులు, కొత్త బంధువులు దొరుకుతారేమో! కానీ, తోడబుట్టిన వాళ్లు మాత్రం దొరకరు. అన్నదమ్ముల మధ్య సౌహార్దం, ఆనందం, సున్నితత్వం, స�
నతపోభిర్న వేదైశ్చ న జ్ఞానేనాపికర్మణా హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికాః॥ (పద్మ పురాణం) ‘తపస్సు వల్ల గాని, వేదాల వల్ల గాని, జ్ఞానంతోగాని, కర్మల వల్ల గాని లభించని పరమాత్మ (హరి) కేవలం భక్తితో లభిస్తా
‘గురువును మించిన శిష్యుడు’ అనే మాటను చాలామంది వినే ఉంటారు. సాధారణంగా ఈ మాటను చాలా సందర్భాల్లో ప్రయోగిస్తూ ఉంటాం. అయితే, యథాలాపంగా ఉపయోగించినా, గురువును మించిన శిష్యుడు అనిపించుకోవడం అందరికీ సాధ్యమయ్యేద�