చిన్నాపెద్దా, ఆడామగా, పేదలు, ధనికులు అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షమే. మతాలకు, ప్రాంతాలకతీతంగా సంపద కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం మనుషులే కాదు దేవతలు కూడా ఎదురుచూస్తు
శ్రావణ అమావాస్యను పొలాల (పోలాల) అమావాస్యగా జరుపుకొంటారు. పిల్లల యోగక్షేమాలు, తన సౌభాగ్యం కోసం మహిళలు పొలాల వ్రతం చేస్తారు. వ్రతంలో భాగంగా కంద పిలకలను పూజలో ఉంచుతారు. పెద్ద కంద మొక్కను తల్లిగా, చిన్నదాన్ని �
దేవతార్చనలో కొందరు బంగారు/ వెండి పూలు ఉపయోగిస్తూ ఉంటారు కదా! వాటిని మళ్లీ వినియోగించవచ్చా? వీటిని సహజ పుష్పాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చా? – ఆర్.దివాకర్. క్షీరసాగర్ మాల్యాదీని సుగంధీని, మాలత�
భగవత్ ఆరాధనకు ఉండాల్సిన తొలి అర్హత నిండైన భక్తి. నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని రామాయణంలో శబరి వృత్తాంతం తెలియజేస్తుంది. మతంగ ముని ఆదేశానుసారం రాముడి రాక కోసం శబరి ఏం�
స్వాతంత్య్రం సిద్ధించుకున్న ఈ ఆనంద సమయంలో, అతి ప్రాచీనమైన ఈ భారతదేశ ప్రజలందరూ, సంపూర్ణ హృదయంతో, ఏకమనస్కులై, భగవంతుని ప్రార్థించవలసి ఉన్నది. అపారమైన అధ్యాత్మ జ్ఞానాన్ని పొందటానికి కావలసిన మానసిక శక్తిని
నేడు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడిన శ్రావణ బహుళ చతుర్థి ఉంటేనే, సంకష్టహర గణపతి వ్రతాన్ని ప్రారంభించాలని చెబుతున్నారు! నిజమేనా? – శ్యామ్ప్రసాద్, హైదరాబాద్ ‘సంకష్టహరణం నామ సంపత్తి సుఖదాయకం- అన్ని �
‘యతోధర్మస్తతో కృష్ణః, యతోకృష్ణస్తతోజయః’ అని మహాభారత వాక్యం. ఈ మాటలను భీష్ముడు ఒకసారి, సంజయుడు ఒకసారి పలికారు. అంటే ‘ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది’ అని
‘తథాస్తు దేవతలు ఉంటారు, అపశకునం పలుకకు’ అని పెద్దలు అంటుంటారు. అసలు దీని అర్థం ఏమిటంటే, ‘మనం మంచిమాట పలికితే మంచి, చెడు మాట పలికితే చెడు జరుగుతుందని’ భావం. ‘ఈ తథాస్తు దేవతలు ఎవరు?’ భగవద్గీతలో ‘హృదయస్థ పరమాత
రాజ్యంలోని ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని రాజు, మంత్రి మారువేషాల్లో బయలుదేరారు. నడక దారిలో మంత్రి ‘ఏదైనా సరే, చూసే కండ్లను బట్టి ఉంటుంది మహారాజా!’ అన్నాడు. ‘అలాగా’ అని ఆలోచిస్తూ నడవసాగాడు రాజు. వారికి దారిల�
చతుర్దశ భువనాల బరువు మోసేవాడు శ్రీ మహావిష్ణువు. ఆ జగన్నాథుడి బరువు మోసేవాడు గరుత్మంతుడు. విష్ణుమూర్తిని భుజస్కంధాలపై మోసే అదృష్టం గరుత్మంతుడికి ఊరికే వచ్చింది కాదు. రెక్కలు తొడిగింది మొదలు శ్రీహరి విజ�
మోక్షసాధనకు అవసరమైన సాధనాలలో భక్తి ముఖ్యం. ‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసీ’ అని నారద భక్తిసూత్రాలు పేర్కొన్నాయి. మోక్షా భిలాష ఉన్నవారికి అవసరమైన ఈ భక్తి లక్షణాల గురించి, భక్తి స్వరూపం గురించి శ్ర�