ఊపిరి పీల్చాలన్నా శక్తి కావాలి. కనురెప్ప వేయాలన్నా శక్తి కావాలి. ప్రతి కణంలోనూ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. మన అవసరాన్ని బట్టి ఆ శక్తి అనుగ్రహంతో మనలోని శక్తి ప్రజ్వరిల్లుతుంది. ‘యాదేవీ సర్వభూతేశు శక్తి �
శుకముని అవనీపతి విష్ణురాతుని (పరీక్షిత్తు)కి కరిణీపతి (కరి) మకరుల కనీవినీ ఎరుగని పోరాట కథను తనివితీర వినిపిస్తున్నాడు- రాజా! ఒక కొండను మరో కొండ వెనుదీయకుండా ఢీ కొన్నట్లు ఆ రెండూ ఎడాతెరపి లేకుండా తలపడ్డాయి
వరాత్రుల్లో దుష్ట సంహారం చేసిన నవదుర్గల్లో మొదటిది శైలపుత్రి అవతారం. సాక్షాత్తు జగదాంబ పార్వతీదేవిగా అవతరించిన స్వరూపమిది. శైలం అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె.
Pothana Bhagavatam | విగ్రహుడైన ప్రహ్లాదుడు ప్రపత్తి- శరణాగతి పూర్వకంగా ఇలా ప్రస్తుతించాడు.. పరమ పురుషా! అమరవరులు, మహర్షులు, ముని ముఖ్యులు కూడా నిన్నుపరిపూర్ణంగా ప్రస్తుతించలేరట!
పోయినోళ్లు అందరూ మంచోళ్లు! ఉన్నోళ్లు పోయినోళ్లను గుర్తుచేసుకునే పర్వం పితృపక్షం. మనకు ఏడాది.. వారికి ఒక రోజు. ఏటా ఒకరోజు శ్రాద్ధాన్ని విధిగా నిర్వహిస్తే.. పితృదేవతలకు ప్రతిరోజూ అన్నం పెట్టినట్లు అవుతుంద�
నవగ్రహాల్లో ఒకడైన శని దేవుడిని శనైశ్చరుడు అని కూడా పిలుస్తారు. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా అడుగులు వేసేవాడు అని అర్థం. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడాన్ని ‘గ్రహచారం’ అంటారు
మనసును అర్పించడమే నిజమైన పూజ. పటాటోపం కోసం చేసేది నిజమైన పూజ కాదు. త్రికరణ శుద్ధిగా, భక్తితో పూజావిధిని పాటించడం వల్ల మనలోని ఆత్మశక్తి ద్విగుణీకృతం అవుతుంది. మనలో ఉన్న ప్రాణశక్తిని ఎదురుగా ఉన్న దేవుడి ప్�
‘పని చేస్తుంటే పని మీద ధ్యాస – పని లేకుంటే శ్వాస మీద ధ్యాస’ అని రుషులు పేర్కొన్నారు. అంటే పని మీదే పూర్తి ధ్యాస పెట్టినప్పుడు ఏ ఆలోచనలు రావు. మన నైపుణ్యాలన్నీ కేంద్రీకరించి ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నమవుత�
కాకతీయుల సామంతులలో విరియాల వంశీయులు ముఖ్యమైనవారు. విరియాల కామసాని దంపతుల ప్రయత్నం వల్లనే కాకతి సామ్రాజ్యం చరిత్రలో నిలబడగలిగింది.అటువంటి విరియాల వంశానికి చెందిన ప్రోలిరెడ్డి వేయించిన ఒక శాసనం మొరిపి�
Pothana Bhagavatam | శ్రీ మహావిష్ణువు ధరించిన పరమ పావనమైన వామన అవతార మహిమ అంతా ప్రధానంగా ఆయన విక్రమం- పాద విక్షేపం (అడుగుల)లోనే నిక్షిప్తమై ఉన్న విధంగా, ప్రహ్లాదుని ఖేదం తొలగించి మోదం కలిగించడమే ప్రధాన కారణంగా ప్రభవి�
గురువంటే వాక్కు- ఆయన బ్రహ్మ, గురువంటే మనసు – ఆయన విష్ణువు. గురువంటే హృదయం- ఆయనే మహేశ్వరుడు. గురువంటే సాక్షాత్తు మనస్సు, వాక్కు, హృదయాల కలయిక అయిన పరబ్రహ్మమే. మనో మాలిన్యం వదల్చి, మాటను సరళ సమీరం చేసి, హృదయాన�
శ్రీ మహావిష్ణువు ఐదో అవతారం వామనుడు. మూడు అడుగుల మూర్తి మూడు అడుగుల్లో ముల్లోకాలనూ కొలిచిన వైనం విష్ణుమాయే! భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు కశ్యపుడు, అదితి దంపతుల ముద్దులపట్టిగా విష్ణుమూర్తి అవతరించాడు. త్రి
భరత మహారాజు మహాభక్తుడు. ఆయన పాలించిన మేర ప్రాంతం భారత వర్షంగా ప్రసిద్ధి చెందింది. అయితే చివరలో ‘అనాత్మ’ (జింకపిల్ల) పట్ల ఆకర్షణ కారణంగా పతనం చెంది, మరుజన్మలో జింక శరీరాన్ని పొందాడు. అంటే ‘రాజ శరీరం’ (అనాత్మ