Pothana Bhagavatam | శ్రీ మహావిష్ణువు ధరించిన పరమ పావనమైన వామన అవతార మహిమ అంతా ప్రధానంగా ఆయన విక్రమం- పాద విక్షేపం (అడుగుల)లోనే నిక్షిప్తమై ఉన్న విధంగా, ప్రహ్లాదుని ఖేదం తొలగించి మోదం కలిగించడమే ప్రధాన కారణంగా ప్రభవి�
గురువంటే వాక్కు- ఆయన బ్రహ్మ, గురువంటే మనసు – ఆయన విష్ణువు. గురువంటే హృదయం- ఆయనే మహేశ్వరుడు. గురువంటే సాక్షాత్తు మనస్సు, వాక్కు, హృదయాల కలయిక అయిన పరబ్రహ్మమే. మనో మాలిన్యం వదల్చి, మాటను సరళ సమీరం చేసి, హృదయాన�
శ్రీ మహావిష్ణువు ఐదో అవతారం వామనుడు. మూడు అడుగుల మూర్తి మూడు అడుగుల్లో ముల్లోకాలనూ కొలిచిన వైనం విష్ణుమాయే! భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు కశ్యపుడు, అదితి దంపతుల ముద్దులపట్టిగా విష్ణుమూర్తి అవతరించాడు. త్రి
భరత మహారాజు మహాభక్తుడు. ఆయన పాలించిన మేర ప్రాంతం భారత వర్షంగా ప్రసిద్ధి చెందింది. అయితే చివరలో ‘అనాత్మ’ (జింకపిల్ల) పట్ల ఆకర్షణ కారణంగా పతనం చెంది, మరుజన్మలో జింక శరీరాన్ని పొందాడు. అంటే ‘రాజ శరీరం’ (అనాత్మ
చిన్నాపెద్దా, ఆడామగా, పేదలు, ధనికులు అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షమే. మతాలకు, ప్రాంతాలకతీతంగా సంపద కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం మనుషులే కాదు దేవతలు కూడా ఎదురుచూస్తు
శ్రావణ అమావాస్యను పొలాల (పోలాల) అమావాస్యగా జరుపుకొంటారు. పిల్లల యోగక్షేమాలు, తన సౌభాగ్యం కోసం మహిళలు పొలాల వ్రతం చేస్తారు. వ్రతంలో భాగంగా కంద పిలకలను పూజలో ఉంచుతారు. పెద్ద కంద మొక్కను తల్లిగా, చిన్నదాన్ని �
దేవతార్చనలో కొందరు బంగారు/ వెండి పూలు ఉపయోగిస్తూ ఉంటారు కదా! వాటిని మళ్లీ వినియోగించవచ్చా? వీటిని సహజ పుష్పాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చా? – ఆర్.దివాకర్. క్షీరసాగర్ మాల్యాదీని సుగంధీని, మాలత�
భగవత్ ఆరాధనకు ఉండాల్సిన తొలి అర్హత నిండైన భక్తి. నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని రామాయణంలో శబరి వృత్తాంతం తెలియజేస్తుంది. మతంగ ముని ఆదేశానుసారం రాముడి రాక కోసం శబరి ఏం�
స్వాతంత్య్రం సిద్ధించుకున్న ఈ ఆనంద సమయంలో, అతి ప్రాచీనమైన ఈ భారతదేశ ప్రజలందరూ, సంపూర్ణ హృదయంతో, ఏకమనస్కులై, భగవంతుని ప్రార్థించవలసి ఉన్నది. అపారమైన అధ్యాత్మ జ్ఞానాన్ని పొందటానికి కావలసిన మానసిక శక్తిని
నేడు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడిన శ్రావణ బహుళ చతుర్థి ఉంటేనే, సంకష్టహర గణపతి వ్రతాన్ని ప్రారంభించాలని చెబుతున్నారు! నిజమేనా? – శ్యామ్ప్రసాద్, హైదరాబాద్ ‘సంకష్టహరణం నామ సంపత్తి సుఖదాయకం- అన్ని �
‘యతోధర్మస్తతో కృష్ణః, యతోకృష్ణస్తతోజయః’ అని మహాభారత వాక్యం. ఈ మాటలను భీష్ముడు ఒకసారి, సంజయుడు ఒకసారి పలికారు. అంటే ‘ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది’ అని