పవిత్రమైన దర్భకు దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉంటుందని నమ్ముతారు. మహావిష్ణువు అవతారమైన వరాహమూర్తి శరీర కేశాలే దర్భలుగా ఆవిర్భవించాయని వరాహ పురాణం చెబుతున్నది.
మనల్ని వెలుగులో ఉంచేది సత్త్వగుణం. కోర్కెల వెంట ఉరకలేయించేది రజోగుణం. అజ్ఞానాంధకారంలో ముంచేది తమోగుణం. ఈ విషయాలను భగవద్గీత స్పష్టం చేసింది. ఇంతకు ఈ సత్త్వరజస్తమో గుణాలు ఎక్కడివి? ఇవి ప్రాకృతిక గుణాలు. సత�
చెట్టూపుట్టా, పశుపక్ష్యాదులు ఇవన్నీ ఒకప్పుడు మానవ పరివారంలో భాగంగా ఉండేవి. అందుకే, మనం చేసుకునే పండుగల్లో వాటి ప్రాధాన్యం నేటికీ కనిపిస్తుంటుంది. మన సంప్రదాయంలో తులసి మొక్కకు విశిష్టమైన స్థానం ఉంది.
చాలామంది ఆధ్యాత్మిక అన్వేషకులు నిర్వాణ మార్గం (ముక్తి మార్గం) కోసం అక్కడక్కడే తిరుగుతూ జీవితాన్ని సమాప్తి చేసుకుంటారు. కానీ, నిర్వాణానికి మార్గం వారి పాదాల చెంతనే ఉన్నదన్న సత్యాన్ని గ్రహించరు.
‘ఆరు నెలలు సావాసం చేస్తే.. వాళ్లు వీళ్లవుతారు’ అని నానుడి. జీవన ప్రస్థానంలో మంచివారు తారసపడటం, వారితో స్నేహం కుదరడం గొప్ప వరం. అలాంటి స్నేహాన్ని పొందిన వారంతా తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నవారే.
ఇందులోని భావం సామాన్యంగా అందరూ చెప్పుకొనేదే! కానీ, దీనిలో కబీరు చెప్పదలుచుకున్న అంతరార్థం వేరే ఉంది. ఇందులో ఆయన కర్మను గురించి హెచ్చరించాడు. ‘ఎందుకంటే కర్మే దైవం.
రావణుడు సీతను ఎత్తుకెళ్లి అశోకవనంలో ఉంచాడు. ఆమెను అన్వేషిస్తూ హనుమ లంకను చేరి అశోకవనంలో సీతను చూశాడు. అప్పుడు ఆమె ఎలా చూస్తున్నదో పై శ్లోకంలో వర్ణించారు వాల్మీకి మహర్షి.
భాష మానవుడిని జంతువు నుంచి వేరు చేస్తుంది. భాష మానవ సమాజాన్ని ఏకీకృతం చేసి ముందుకు నడిపిస్తుంది. భాషకు మూలం శబ్దం. ఈ శబ్దాన్ని జంతువులు కూడా చేస్తాయి. కాని, ఆ శబ్దం వాటి కనీస అవసరాలు తీరేంత వరకే ఉపయోగపడుతుం
ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ‘ధన త్రయోదశి’గా వ్యవహరిస్తారు. ఈ పర్వదినంతోనే దీపావళి పండుగ వేడుకలు మొదలవుతాయి. ఆనాటి ఉదయం లక్ష్మీదేవి భూమికి దిగివస్తుందని, అంతటా సంచరిస్తుందని పెద్దల మాట.
తమలపాకును ఫణివల్లి, నాకవల్లి అని పిలుస్తారు. నాకవల్లి కాలక్రమేణ నాగవల్లిగా మారింది. ‘నాక’ అంటే స్వర్గం. ‘వల్లి’ అంటే తీగ. ఇంద్రుడి ఐరావతాన్ని కట్టిన స్తంభానికి పుట్టిన తీగ ఇది.
నాదబ్రహ్మ త్యాగరాజు తన జీవితకాలంలో ఎక్కువకాలం కావేరీ నదీ తీరాన తమిళనాడులోని తిరువయ్యార్లోనే గడిపారు. జీవిత చరమాంకంలో అంటే, 70 ఏండ్లు దాటాక కాంచీపురం, తిరుపతి, మద్రాసు, శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలు దర్శ�
భగవంతుడు అంటే జ్ఞానం అనీ, ప్రపంచం విజ్ఞానమనీ రెండు విధాలుగా పేర్కొనే వాళ్లు ఉన్నారు. భగవంతుడిని ‘సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ’గా వర్ణించారు. భగవంతుడిని సత్యం అనడం వల్ల శాశ్వతుడనీ, మార్పులేని వాడనీ, అన్ని క�
అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ‘ధర్మం అంటే ఏమిటో’ తనకు సూక్ష్మంగా తెలపాల్సిందిగా కోరాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు.. ‘ఇతరులు ఏం చేస్తే, మన మనసు బాధ పడుతుందో, అటువంటి పని ఇతరులకు మనం చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమమ
ఇటీవల స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక సదస్సులో అతిథిగా పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘ప్రయత్నాలకు ప్రతిఫలం ఆశించండి. ఫలితానికి కాదు’ అని పేర్కొన్నారు.