Ravana | రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి | ‘రాక్షసరాజైన రావణుడు మా అన్న. అతను విశ్రవసుని కుమారుడు. మహావీరుడు. మిక్కిలి బలశాలి అన్న సంగతి నీకు తెలిసే ఉండొచ్చు’ అని పంచవటిలో శ్రీరామచంద్రుడితో తనను తాను పరిచయం చేస�
చిత్తవృత్తులను నిరోధించుకోవడమే యోగమని పతంజలి మహర్షి తెలియజేశాడు. పంచ జ్ఞానేంద్రియాల కన్నా, పంచ కర్మేంద్రియాల కన్నా బలమైనది మనసు. ఇది కూడా ఒక ఇంద్రియమే! మనసు ఉండటం వల్లే మనల్ని మనుషులు అన్నారు.
మహిషుడు రాక్షసులతో దేవలోకం మీద విరుచుకుపడ్డాడు. దేవతలు ఓడిపోయారు. మహిషుడు ఇంద్రపదవిని అధిష్ఠించాడు. దేవతలు త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు.
ఇవి శరన్నవరాత్రి రోజులు. పవిత్రమైన దేవీ నవరాత్రుల సందర్భంగా లలితా సహస్ర నామాలతో ఆ మాతృశక్తిని అర్చిస్తుంటాం. లలితా సహస్రనామాలన్నీ అమ్మవారి అపారశక్తి తత్తాన్ని వ్యక్తపరుస్తాయి.
శరన్నవరాత్రులలో ఐదో రోజున అమ్మవారిని స్కందమాతగా అలంకరించి ఆరాధిస్తారు. ‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’.. శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తన యుడికి స్కందుడు అని పేరు.
ఊపిరి పీల్చాలన్నా శక్తి కావాలి. కనురెప్ప వేయాలన్నా శక్తి కావాలి. ప్రతి కణంలోనూ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. మన అవసరాన్ని బట్టి ఆ శక్తి అనుగ్రహంతో మనలోని శక్తి ప్రజ్వరిల్లుతుంది. ‘యాదేవీ సర్వభూతేశు శక్తి �
శుకముని అవనీపతి విష్ణురాతుని (పరీక్షిత్తు)కి కరిణీపతి (కరి) మకరుల కనీవినీ ఎరుగని పోరాట కథను తనివితీర వినిపిస్తున్నాడు- రాజా! ఒక కొండను మరో కొండ వెనుదీయకుండా ఢీ కొన్నట్లు ఆ రెండూ ఎడాతెరపి లేకుండా తలపడ్డాయి
వరాత్రుల్లో దుష్ట సంహారం చేసిన నవదుర్గల్లో మొదటిది శైలపుత్రి అవతారం. సాక్షాత్తు జగదాంబ పార్వతీదేవిగా అవతరించిన స్వరూపమిది. శైలం అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె.
Pothana Bhagavatam | విగ్రహుడైన ప్రహ్లాదుడు ప్రపత్తి- శరణాగతి పూర్వకంగా ఇలా ప్రస్తుతించాడు.. పరమ పురుషా! అమరవరులు, మహర్షులు, ముని ముఖ్యులు కూడా నిన్నుపరిపూర్ణంగా ప్రస్తుతించలేరట!
పోయినోళ్లు అందరూ మంచోళ్లు! ఉన్నోళ్లు పోయినోళ్లను గుర్తుచేసుకునే పర్వం పితృపక్షం. మనకు ఏడాది.. వారికి ఒక రోజు. ఏటా ఒకరోజు శ్రాద్ధాన్ని విధిగా నిర్వహిస్తే.. పితృదేవతలకు ప్రతిరోజూ అన్నం పెట్టినట్లు అవుతుంద�
నవగ్రహాల్లో ఒకడైన శని దేవుడిని శనైశ్చరుడు అని కూడా పిలుస్తారు. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా అడుగులు వేసేవాడు అని అర్థం. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడాన్ని ‘గ్రహచారం’ అంటారు
మనసును అర్పించడమే నిజమైన పూజ. పటాటోపం కోసం చేసేది నిజమైన పూజ కాదు. త్రికరణ శుద్ధిగా, భక్తితో పూజావిధిని పాటించడం వల్ల మనలోని ఆత్మశక్తి ద్విగుణీకృతం అవుతుంది. మనలో ఉన్న ప్రాణశక్తిని ఎదురుగా ఉన్న దేవుడి ప్�
‘పని చేస్తుంటే పని మీద ధ్యాస – పని లేకుంటే శ్వాస మీద ధ్యాస’ అని రుషులు పేర్కొన్నారు. అంటే పని మీదే పూర్తి ధ్యాస పెట్టినప్పుడు ఏ ఆలోచనలు రావు. మన నైపుణ్యాలన్నీ కేంద్రీకరించి ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నమవుత�
కాకతీయుల సామంతులలో విరియాల వంశీయులు ముఖ్యమైనవారు. విరియాల కామసాని దంపతుల ప్రయత్నం వల్లనే కాకతి సామ్రాజ్యం చరిత్రలో నిలబడగలిగింది.అటువంటి విరియాల వంశానికి చెందిన ప్రోలిరెడ్డి వేయించిన ఒక శాసనం మొరిపి�