యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః॥ (భగవద్గీత 18-46) ‘ఏ పరమేశ్వర శక్తి వల్ల అన్ని భూతాలకు ప్రవృత్తి కలుగుతున్నదో, ఏదైతే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నదో, ఆ పరమే�
‘అయ్యో! నా తండ్రీ! అప్పుడే నీకు నూరేండ్లు నిండాయా నాయనా!’ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి. శ్మశానంలో చెట్టుకింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చుని గొల్లున ఏడుస్తున�
సుమతి శతకంలోని ఈ పద్యాన్ని చాలామంది చిన్నప్పుడే విని ఉంటారు. అందరికీ తెలిసిన పద్యం ఇది. తాత్పర్యం అర్థమయ్యే రీతిలోనే ఉంది కాబట్టి, ప్రత్యేకంగా అర్థం చెప్పుకోవలసిన అవసరం లేదు. అయితే, ఈ అర్థం ఎవరికి అన్వయం �
మానవుడు తన మనో వాక్కాయాలతో చేసే పాపపు కర్మలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే, నరకంలో అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్లీ పాపాలకు ఒడిగడితే ‘గజస్నాన�
గాంధీజీ భారత స్వాతంత్య్ర సమరసేనాని మాత్రమే కాదు… అత్యంత సరళ జీవితానికి అరుదైన చిరునామా కూడా. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో అందరూ ఖద్దరు ధరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగ�
భోగైశ్వర్య ప్రసక్తానాం త యాపహృత చేతసామ్ వ్యవసాయిత్మికా బుద్ధిః సమాధౌ నవిధీయతే॥ (2-44) మనిషిలో భోగాసక్తత, ఐశ్వర్య కాంక్ష మొదలైనవి ఉన్నప్పుడు బుద్ధి అతని అధీనంలో ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయంలో అర్జున�
‘దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా’ అంటాడు రాముడు. ఏ దేశానికి వెళ్లినా కొత్త మిత్రులు, కొత్త బంధువులు దొరుకుతారేమో! కానీ, తోడబుట్టిన వాళ్లు మాత్రం దొరకరు. అన్నదమ్ముల మధ్య సౌహార్దం, ఆనందం, సున్నితత్వం, స�
నతపోభిర్న వేదైశ్చ న జ్ఞానేనాపికర్మణా హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికాః॥ (పద్మ పురాణం) ‘తపస్సు వల్ల గాని, వేదాల వల్ల గాని, జ్ఞానంతోగాని, కర్మల వల్ల గాని లభించని పరమాత్మ (హరి) కేవలం భక్తితో లభిస్తా
‘గురువును మించిన శిష్యుడు’ అనే మాటను చాలామంది వినే ఉంటారు. సాధారణంగా ఈ మాటను చాలా సందర్భాల్లో ప్రయోగిస్తూ ఉంటాం. అయితే, యథాలాపంగా ఉపయోగించినా, గురువును మించిన శిష్యుడు అనిపించుకోవడం అందరికీ సాధ్యమయ్యేద�
పూర్వం నృగ మహారాజు అనే గొప్ప దాత ఉండేవాడు. ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. నిరంతరం గో దానం చేసేవాడు. నవనీతం వంటి హృదయం ఆయనది. ఎవరికీ ఏ కష్టం కలగకుండా ప్రజలను పాలించేవాడు. ఓ సారి ఆయన వల్ల ఒక చిన్న పొరపాటు జరిగ
తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చేవారు అతిథులు. భోజన సమయానికి వచ్చినవారు అభ్యాగతులు. వారు కూడా అతిథులే! ఇంటికి వచ్చే అతిథి సాక్షాత్తూ భగవంతుడే అని చెప్తున్నది ఆర్ష ధర్మం. దేవుడే అతిథి రూపంలో వచ�
సనాతన ధర్మం మానవ రూపం ధరించి నడిచి వస్తే ఎలా ఉంటుందని ఎవరైనా ప్రశ్నిస్తే.. ముక్తకంఠంతో అశేష భారత ప్రజానీకం చెప్పే మాట శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి అని. నడిచే దైవంగా, మహాస్వామిగా భక్తుల నీరాజనా
దేవుడికి మొక్కు చెల్లించడానికి కొంత ద్రవ్యాన్ని ఒక వస్త్రంలో కట్టి సమర్పించే ప్రక్రియనే ముడుపు కట్టడం అంటారు. అది దేవుడికి అంకితభావంతో చేసే నివేదన. ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కోసం, ధర్మబద్ధమైన కోరిక నెర�
భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడు. అపార కరుణా సింధువు. దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు సర్వదా సన్నద్ధుడు. ఏ విధంగా కొలిచినా ఏ రకంగా తలచినా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చునని అనేక పురాణాలు నిరూపిస్తున్నాయి. ‘అనన్యాశ్చ�