‘గురువును మించిన శిష్యుడు’ అనే మాటను చాలామంది వినే ఉంటారు. సాధారణంగా ఈ మాటను చాలా సందర్భాల్లో ప్రయోగిస్తూ ఉంటాం. అయితే, యథాలాపంగా ఉపయోగించినా, గురువును మించిన శిష్యుడు అనిపించుకోవడం అందరికీ సాధ్యమయ్యేద�
పూర్వం నృగ మహారాజు అనే గొప్ప దాత ఉండేవాడు. ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. నిరంతరం గో దానం చేసేవాడు. నవనీతం వంటి హృదయం ఆయనది. ఎవరికీ ఏ కష్టం కలగకుండా ప్రజలను పాలించేవాడు. ఓ సారి ఆయన వల్ల ఒక చిన్న పొరపాటు జరిగ
తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చేవారు అతిథులు. భోజన సమయానికి వచ్చినవారు అభ్యాగతులు. వారు కూడా అతిథులే! ఇంటికి వచ్చే అతిథి సాక్షాత్తూ భగవంతుడే అని చెప్తున్నది ఆర్ష ధర్మం. దేవుడే అతిథి రూపంలో వచ�
సనాతన ధర్మం మానవ రూపం ధరించి నడిచి వస్తే ఎలా ఉంటుందని ఎవరైనా ప్రశ్నిస్తే.. ముక్తకంఠంతో అశేష భారత ప్రజానీకం చెప్పే మాట శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి అని. నడిచే దైవంగా, మహాస్వామిగా భక్తుల నీరాజనా
దేవుడికి మొక్కు చెల్లించడానికి కొంత ద్రవ్యాన్ని ఒక వస్త్రంలో కట్టి సమర్పించే ప్రక్రియనే ముడుపు కట్టడం అంటారు. అది దేవుడికి అంకితభావంతో చేసే నివేదన. ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కోసం, ధర్మబద్ధమైన కోరిక నెర�
భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడు. అపార కరుణా సింధువు. దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు సర్వదా సన్నద్ధుడు. ఏ విధంగా కొలిచినా ఏ రకంగా తలచినా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చునని అనేక పురాణాలు నిరూపిస్తున్నాయి. ‘అనన్యాశ్చ�
ఎవరైతే తనను, నిష్కల్మషమైన మనసుతో, సంపూర్ణ విశ్వాసంతో సేవిస్తారో వారి యోగక్షేమాలను స్వయంగా తానే చూసుకుంటానని పరమదయాళువైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో పేర్కొన్నాడు.
కొన్ని బంధుత్వాలు పుట్టుకతో ఏర్పడతాయి. పుట్టగానే తల్లిదండ్రులనే బంధం కలుగుతుంది. ఆ ఇంట్లో వాళ్లతో రక్త సంబంధం ఏర్పడుతుంది. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, మామయ్య ఇలాంటి బంధుత్వాలు
యోగులు, రుషులు, సర్వసంగ పరిత్యాగులు ఎందరో నడయాడిన పుణ్యదేశం మనది. ఇప్పటికీ ఎందరో యోగులు ధార్మిక ప్రచారం సాగిస్తూ ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్నారు. సంసార జీవనంలో ఉంటూ లోకహితం కోసం పాటుపడుతున్నవారూ ఉన్నా
Sri Rama | భగవంతుడు బందీ అయ్యేది భక్తి పాశానికే! అందుకే నవవిధ భక్తిమార్గాల ద్వారా దైవాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ భక్తి విధానాల్లో దాస్యభక్తికి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు. అనంతశక్తులు తనలో దాగి ఉ
జగద్గురువు ఆదిశంకరులు అమ్మవారి నేత్రాలను అద్భుతంగా వర్ణించారు. ఆయన ధ్యానంలో తాను దర్శించిన అమ్మవారి నేత్రాల సౌందర్యాన్ని, కడకంటి చూపుల విలాసాన్ని మనకు ఇలా దర్శింపజేశారు.
సూర్యుడే బాహ్యప్రాణం, భూమి అపానాన్ని నియంత్రిస్తుంది, ఆకాశమే సమానం, వాయువు వ్యానం, అగ్ని ఉదానం’ అని అశ్వలుని కుమారుడైన కౌసల్యుడికి పిప్పలాద మహర్షి ప్రాణం, దాని భాగాల గురించి చెప్తూపోతున్నాడు.