shaligram | సాలగ్రామాలు అనే పేరు తరచూ వినిపిస్తుంది. సనాతన కుటుంబాల్లో సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. నేపాల్లోని గండకీ నదిలో దొరుకుత
తండ్రి జన్మ నక్షత్రంలో కొడుకు, తల్లి జన్మ నక్షత్రంలో కూతురు పుడితే దోషమా? – ప్రసూన, మెదక్ ఏకస్మన్నేవ నక్షత్రే భ్రాత్రోర్వా పితృ పుత్రయోఃప్రసూతిశ్చేత్తయోర్మృత్యు ర్భవేదేకస్య నిశ్చితః॥ తండ్రి పుట్టిన
ఇహ పర లోకాల్లో సుఖంతోపాటు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఒక్క ధర్మానికే ఉంది. సత్య స్వరూపుడైన పరమాత్మ అనుగ్రహమే ధర్మం. ధర్మాన్ని అనుష్ఠించే వారు ధర్మాత్ములు. అధర్మానికి పాల్పడేవారు పాపాత్ములు. పరమాత్మ మనం
ప్రత్యేక పూజలు, వ్రతాలు చేసేటపుడు, వివాహ సమయంలో కంకణం ఎందుకు ధరిస్తారు? – లిఖిత, రామన్నపేట శుభకార్యం సమయంలో కంకణాన్ని మణికట్టుకు ధరించాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఒక సంకల్పానికి, ధర్మానికి కట్టుబడి ఉ�
Gautama Buddha | ఒకనాడు గౌతమ బుద్ధుడి దగ్గరికి అయిదుగురు పండితులు వచ్చి తమ వివాదాన్ని పరిష్కరించమని కోరుతారు. వాళ్లలో ఒకరు ‘భగవంతుడు ఇలాంటివాడు, అలాంటివాడు, అతణ్ని పొందటానికి మార్గం ఇదని నా గ్రంథం అంటున్నద’ని చెబ
దైవాన్ని చేరుకోవటమే మనిషి జీవితానికి చివరి గమ్యం. మరి ఆ దైవాన్ని చేరుకోవటం ఎలా? అందుకు అనుసరించాల్సిన మార్గం ఏమిటి? ఎలాంటి సాధన మార్గాన్ని అవలంబించాలి? ఇంకా ఎన్నో సందేహాలు! దైవ సన్నిధిని చేరుకోవడానికి తొ�
‘అణిమాది అష్టసిద్ధులు..’ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఏమిటీ సిద్ధులు? ఏ సాధన అయినా ‘సిద్ధి’ కోసమే! సాధన క్రమంలో ఒక్కోదశ దాటేకొద్దీ సాధకులకు కొన్ని సిద్ధులు ప్రాప్తిస్తుంటాయి.
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి జాతర వైభవంగా కొనసాగుతుంది. జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం రెండోరోజు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేసి, ఆలయ ఆవరణలో శతచంఢీ హో�
sindhu river pushkaralu | భారతావని కర్మభూమిగా ఖ్యాతి గడించడం వెనుక.. ఈ దేశంలో ప్రవహించే పుణ్యనదుల పాత్ర కూడా ఎంతో ఉంది. గంగ, యమున, గోదావరి, కావేరి ఇలా ఎన్నో నదులు మన దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ప్రతి నది పుట్టుక వెను�
ramakrishna paramahamsa | ఓ సారి ఓ భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. తన ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసిన పూజల గురించి డాంబికాలు పలుకుతూ ఉంటాడు. పైగా అలాంటి భారీగా చేసే ఉపచారాలతో భగవంతుడు ప్రసన్నుడవుతాడన�
సత్తుపల్లి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తుపల్లి సీఐ రమాకాంత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అనుమతి http://policepo
తిరుపతి, ఆగస్టు :తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీ
తిరుపతి, జూలై: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఉత