ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు నోటిఫికేషన్ రానుండగా ఈ నెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మేంట్ కమిటీ(ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాలతో �
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
మనిషి తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో చదువుదే కీలకపాత్ర. ఈ చదువులో ఉన్నత విద్య ఎంతో కీలకం. ఈ ఉన్నత విద్యలోని పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల భవితే మరింత ఉజ్వలంగా ఉంటుంది.
సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లఎన్నికలు 29న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 26వేలకు పైగా బడుల్లో కొత్త ఎస్ఎంసీలు కొల�
జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను ఈసారి ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇన్స్పైర్ ప్రాజెక్ట్లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చారు. అయితే జిల్లాలోని 109 ప్రాజెక్
జిల్లా విద్యాశాఖాధికారులు, పంతుళ్ల మధ్య సాగుతున్న పంతాలు ప్రధానోపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయి. సర్దుబాటు, డిప్యూటేషన్లు, బదిలీలు చేసినా పలువురు ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోవడంతో ఆయా పాఠశాలల్లో పోస్�
విద్యార్థి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
ఎస్ఎంసీతోపాటు పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్)సమావేశాలు విధిగా నిర్వహించేందుకు 2022-23 విద్యా సంవత
బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ చేపట్టిన బడి బయట పిల్లల గుర్తింపు సర్వే జిల్లాలో ముగిసింది. గత డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించారు.
గత బీఆర్ఎస్ సర్కార్ విద్యకు ప్రాధాన్యం కల్పించి ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఆదర్శ పాఠశాలల్లో(మోడల్ స్కూల్స్) ఆంగ్ల బోధనతో విద్య అందించడమే కా�
పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,340 మంది రెగ్యులర్, 600 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 12,940 మంది పదో తరగతి పరీ�
పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఏ ఒక్క విద్యార్థి కూడా బడిబయట ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకోసం సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రతిఏటా సర్వే నిర్వ�