ప్రాథమిక స్థాయి విద్యలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి రాష్ట్ర కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి అనుబంధంగా కళాశాల విద్యాశాఖ ‘పిల్లల కోసం’ కార్యక�
మహిళలు కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోతీలాల్ అన్నారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్వంలో చందారం గ్రామంలో కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించిన మహిళలకు శనివారం
36వ హైదరాబాద్ జాతీయ పుస్తకాల ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నుంచి కొలువుదీరనున్నది. లక్షలాదిగా పుస్తక ప్రేమికులు తరలొచ్చే ఈ బుక్ ఫెయిర్లో 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ బుక్
పదోతరగతి వార్షిక పరీక్షలకు ప్రభుత్వం తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కార్యాచరణను రూపొందించింది.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు సైన్స్పై ఆసక్తిని పెంచడానికి చెకుముకి సైన్స్ పోటీలు దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు.
పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని జిల్
సర్కారు బడుల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఉత్తీర్ణత పెంచడానికి ఉపాధాయ్యులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థుల�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా బోధన, రివిజన్, ప్రిపరేషన్ చేయించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య అన్నారు.
భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం రెండు వేర్వేరు సబ్జెక్టులు. వీటిని బోధించడానికి ఒక్కో సబ్జెక్టుకు ఒకరు చొప్పున వేర్వేరుగా ఉపాధ్యాయులు ఉంటారు. కానీ పరీక్షల విషయానికి వస్తే మాత్రం రెండింటిని కలిపి సామాన్య శ�
పదోతరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ పక్కాప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రతిసారి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో అధిక మొత్తంలో విద్యార్థులు ఫెయిలవుతుండడంతో వ�
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు శనివారం నిర్వహంచిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,254 మంది విద్యార్థులకు గానూ 12 పరీక్ష కేందాల్రను ఏర్పాటు చేయగా 1,657 మంది హాజరై పరీక�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెల�
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు నోటిఫికేషన్ రానుండగా ఈ నెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.