ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 46, 834 మంది విద్యార్థులు పరీక్షలు ర
వేసవి తీవ్రత నేపథ్యంలో శుక్రవారం నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు జిల్లాలో ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించాలని �
‘అందరూ చదవాలి.. అందరూ రాయాలి..’ అనే నినాదంతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన విద్యాశాఖ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మ.. త స్మయ్.. శ్రీగురవే నమః అనే మాటలకు సమాజంలో ఎంతో విలువ, గౌరవం ఉన్నది. అయితే కొందరు గురువుల వల్ల ఆ మాటలకు సమాజంలో అర్థం లేకుండా పోతున్నది.
విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉచితంగా యూనిఫామ్స్ అందిస్తుండగా వాటిని ముందస్తుగానే తయారు చేసే వ�
పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ఈనెల 18 నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమాజంలో అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తున్నది. కేవలం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వినడం, నోట్స్ రాయడమే కాకుండా ఒకట�
డ్రగ్స్ నిర్మూలనకు పాఠశాలల్లో కమిటీలు వేస్తామని, వాటికి త్వరలోనే పేరును నిర్ణయిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఆధ
పదోతరగతి వార్షిక పరీక్షలకు ముందు విద్యాశాఖ విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నది. నేటి నుంచి జరుగనున్న ఎగ్జామ్స్తో విద్యార్థులు ఒత్తిడి లేకుండా రాసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశ
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య అధ్యక్షతన, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అ�
వ్యక్తిగత పనుల కోసం తరగతి గదుల్లో సెల్ఫోన్ వినియోగించడం పూర్తిగా నిషేధం. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులున్నా పట్టించుకునే వారు లేరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెజార్టీ ఉపాధ్యాయులు విచ్చలవి�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం సర్కారు బడుల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణ తరగతులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా.