హనుమకొండ సిటీ జనవరి 22 : హనుమకొండకు చెందిన పెండ్యాల లక్ష్మీప్రియ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ చేతుల మీదుగా పీఎం రాష్ట్రీయ బాల పురసార్ అందుకుంది.
లక్ష్మీప్రియను విద్యాశాఖ అధికారులతో పాటు చిన్నారి చదువుతున్న మౌంట్ ఫోర్ట్ సూల్ యాజమాన్యం, విద్యార్థులు అభినందించారు.