రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ వివిధ జిల్లాలలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని పోరాటాలు చేస్తున్నదని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రిన్సిపాల్, శాఖాధిపతి, ఆఫీస్ సూపరింటెండెంట్స్, హాస్టల్ మేనేజర్స్పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర �
ప్రత్యేక అవసరాలగల విద్యార్థులకు నిర్వహించే భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలగల విద్యార్థులకు అందించే ఫిజియోథెరపి సేవ చేయడానికి అర్హత కలిగిన ఫిజియోథెరఫిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు తిరుపతి, శ్రీశైలంకు హనుమకొండ నుంచి ఈనెల 14 నుంచి ఏసీ రాజధాని బస్సులు వరంగల్-1 డిపో నుంచి నడిపిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలను ఇవ్వాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన అప్పని నటరాజ్ గత నెల 16న ఇక్కడి శివాలయం నుంచి ఇరుముడులతో మహా పాదయాత్ర (Sabarimala Padayatra) ప్రారంభించారు. ఇప్పటివరకు 850 కిలోమీటర్లు దూరం నడిచారు.
GATE | ఉచిత గేట్ కోచింగ్ క్లాసుల ద్వారా జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు, అలాగే నిట్, వరంగల్ పరిసర ప్రాంతాల ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చని నిట్ డైరెక్టర�
Hanumakonda | 62వ డివిజన్లోని సోమిడి, విష్ణుపురి మీదుగా వచ్చే డ్రైనేజీ నీరు రెహమత్నగర్ను ఆనుకుని ఉన్న ఎఫ్సీఐ గోదాం గుండా వచ్చి భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.
Natukollu | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 1000 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ఉదయం వదిలేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కోళ్ల కోసం పొలాలు, పత్తి చేన్ల వెంట పరుగులు తీ
హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్) సీఈసీ విద్యార్థిని జే.పండు అథ్లెటిక్స్ 3 కిలోమీటర్ల పరుగు పందెంలో రాష్ర్టస్థాయి విభాగంలో పాల్గొని జాతీయ స్థాయికి ఎన్నికైన సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్.శ్రీ�
పుస్తక పఠనంతోనే ప్రపంచ విజ్ఞానం సాధ్యమని హనుమకొండ ఏసీపీ పి.నరసింహరావు అన్నారు. శుక్రవారం హనుమకొండ అశోక కాంప్లెక్స్లో నవచేతన బుక్ హౌస్లో ఘనంగా పుస్తక ప్రదర్శన ప్రారంభించారు.