గోవాలో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్సైన్స్అంతర్జాతీయ సెమినార్కు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ ఎంపికయ్యారు.
నిట్లో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్-ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ అండ్ ఎక్స్పోపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Job Mela | కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ డ్రైవ్ (మేళా)ను 10న(మంగళవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ తెలిపారు.
Christian Missionaries | మిషనరీ ఆస్తులు ఉమ్మడి క్రైస్తవుల ఆస్తి.. వాటిని అమ్మడానికి, కొనడానికి ఎవరికి ఎలాంటి హక్కులు లేవని.. ఆ ఆస్తులను సేవ కోసం మాత్రమే వినియోగించాలన్నారు హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్(సీబీసీ) అధ�
హనుమకొండలోని భారతీ విద్యాభవన్ హైస్కూల్లో స్పెక్టమ్-2026 ఘనంగా నిర్వహించారు. సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో వివిధ రకాల ఎగ్జిబిట్స్, వర్కింగ్ మోడల్స్ను �
KU Syllabus | విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేలా, సమాజ అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. 2026- 27 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చే విధంగా ఒక నెల వ్యవధిలో ప�
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాన్వేషకుల నుంచి ఉద్యోగార్థులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇన్నోవేటర్లుగా ఎదగాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు.
ముప్పిరినాథ స్వామి ఆలయంలో(Muppiri Nathaswamy Temple) ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రాచీన చిత్రాలను ప్రభుత్వం పరిరక్షించాలని ప్లిచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి కోరారు.