గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో వీధి కుక్కలు ఓ బాలుడి దాడి చేసి విచక్షణా రహితంగా కరచిన సంఘటన బుధవారం వెలుగుచూసింది.
రాష్ట్ర స్థాయి ఆథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ (జేఎన్ఎస్)లో జరిగాయి. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 438 మంది అథ్లెట్లు, 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ హా�
మూడు రోజులుగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా చివరి రోజైన గురువారం రైతులు అధికారులపై తిరగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి రైతులను వ్యవసాయశాఖ అ�
Farmers Mela | వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా మంగళవారం నుంచి గురువారం వరకు జరుగనున్నది. హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం న�
KTR | రాష్ట్రంలో రాబందు పాలన పోయి రైతుబంధువు కేసీఆర్ పాలన వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయకపోయ
Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు.
రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి వల్లపురెడ్డి ధర్మారెడ్డి కోరారు. శుక్రవారం మేడే సందర్భంగా మండలంలోని నారాయణగిరి గ్రామంలో జెండా ఆవిష్కరించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏక మొత్తంలో చెల్లించి కేబినెట్ నిర్ణయాన్ని అమలు పరచాలని రిటైర్మెంట్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్�
క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు. హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి పూర్తి