ఐసీఏఐ అతి ముఖ్యమైన కమిటీ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ బోర్డు (ఎస్ఆర్ఎస్బీ)లో కో-ఆప్టెడ్ మెంబర్గా ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ సీఏ పీవీ నారాయణరావు 2026-27 సంవత్సరానికి నియమితులయ్యారు.
సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై మంగళపల్లి స్టేజి వద్ద సోమవారం వేకువ జామున వెనుక నుండి బైకును ఢీ కొట్టిన సంఘటనలో కదిరె కిరణ్(35)అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు అంబాల రాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
Water Conservation | ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పొదుపుపై వేయిస్తంభాల గుడి వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ నెల 23న చేపట్టిన బీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. కాకత�
Hanumakonda | హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా యూనివర్సిటీ జిమ్నాస్టిక్ మెన్స్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్ బోర్డు కార్యదర్శి ఏ.వెంకయ్య తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ: కాజీపేట (అయోధ్య పురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని కేయూ జేఏసీ అధ్యక్షుడు దొగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు.
హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఓ బాధితుడు కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. సోమవారం గ్రీవెన్స్లో భాగంగా కలెక్టర్ చాహత్బాజ్ పాయ్ బా ధిత�