ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని హనుమకొండలో గురువారం ర్యాలీ తీసి, అంబేదర్ విగ్రహం వద్ద బైఠాయించారు.
హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు మంగళవారం ముట్టడించారు. రాష్ట్రంలోని 65 వేల మంది పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్
ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించారు. హనుమకొ
తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ..వరంగల్ నగరంలోని పద్మాక్షి గుడి సమీప చరబండ రాజు కాలనీవాసులు సోమవారం హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ శిక్షపడేలా ప్రవీణ్ కుమార్ పని చేశారు. అందుకే ఇద్దరి కలిసి కుట్రపన్ని ప్రవీణ్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాంట�
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ(కుడా)లో అవినీతి కుంభకోణంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసన సభ్యుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం హనుమకొండ జిల్లాకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), సభ్యత్వ నమోదుపై వ�
Bandla Ganesh | సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న హనుమకొండకు చెందిన చిన్నారి నిరంజన్ కుటుంబానికి తాను ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని స్వయంగా �
Teacher Suspension | చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న గవర్నమెంట్ టీచర్పై వేటుపడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి జడ్పీ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కలువల ఎల్లయ్యను సస్పెండ్ చేశారు.
అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. నేరెళ్ల వేణుమాధవ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దారన్నారు. మిమిక్రీ కళకు హోదా కల్పించి, ఉపాధి కల్పించారన్నారు.
నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత Rakesh Reddy E-Classes App ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గండ్�