కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మీ వెంటే ఉంటుందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క
ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ ఉత్సవాలు నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షులు మాలోతు చిట్టిబాబు నాయక్, గోర్ సిక్వాడి మీడియా వింగ్ అధ్యక్షులు బాదావత్ బాలాజీ నాయక్ పిలుపునిచ్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల (అటానమస్) బి.ఏ. జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బి.ఓ.ఎస్.) సమావేశం సోమవారం జర్నలిజం విభాగాధిపతి రక్క
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్క ఉద్యమకారుడిని విస్మరించవద్దని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ గుడిమళ్ల రవికుమార్ డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 15: నూతన సిలబస్కు అనుగుణంగా రూపొందించిన ‘ఇంగ్లీష్ ఫర్ మాస్టరీ’ పుస్తకాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 22న ‘వికసిత్ భారత్-2047లో అకౌంటింగ్, ఫైనాన్స్ పాత్ర’పై నిర్వహించనున్న జ�
అనుకోని ప్రమాదంలో అతడి కాలు పోయింది. ఆ తరువాత భార్య కూడా మృతి చెందింది. అయితే రెండున్నర ఏళ్లుగా వికలాంగ పింఛన్ కోసం తిరుగుతున్న పట్టించుకున్న నాధుడు లేడు.
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జరగబోయే ఛలో సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా అర్ధరాత్రివేళ పోలీసులు ఇళ్లలోకి చొరబడి చేసిన అరెస్టులను ఖండిస్తున్నామని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్�
ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు స్థూపం, స్మృతివనం, వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ(ఎమ్మార్పీఎస్-టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు చిటుపాక ప్రభాకర్ మాదిగ
నేర్చుకుంటూ, స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ రోబోటిక్స్సేవలందిస్తున్నాయని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి అన్నారు.
Fire accident |బాలసముద్రంలోని మున్సిపల్ వెహికిల్ షెడ్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఈనెల 14న నిర్వహించాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం బి.టెక్ (ఆరో సెమిస్టర్), ఫార్మ్-డి మూడో సంవత్సరం, బి.ఫార్మసీ రెండో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తె�