ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యంకనం-1 (ఎస్.ఏ) పరీక్షలు 24 నుంచి 31 వరకు జరుగుతాయని డీఈవో వాసంతి తెలిపారు.
ఈనెల 24 నుంచి 31 వరకు పంజాబ్లోని భటిండా గురుకాశీ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ(పురుషులు, మహిళలు) పోటీలకు విశ్వవిద్యాలయ జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు �
ఈనెల 26న హనుమకొండలోని కాళోజీ కళాక్షేతం వేదికగా ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటలకు ఓరుగల్లు గాన కళావైభవం నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ వి.తిరుపతయ్య, ప్రజావాగ్గేయకుడు మైస ఎరన్న తెలిపారు.
Telangana | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించాడు.
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్)లో మూడురోజులుగా జరిగిన 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి.
Tennis | హనుమకొండలో టెన్నిస్ క్రీడాఅభివృద్ధికి కృషి చేస్తానని హనుమకొండ జిల్లా క్రీడాభివృద్ధికారి గుగులోతు అశోక్కుమార్ , హనుమకొండ ఏసీపీ నర్సింహరావు అన్నారు.
Athletics competitions | హనుమకొండ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్) లో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు పోటాపోటీగా ముగిసాయి.
BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేవరకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని శక్తిగా నిలబడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనచారి హెచ్చరించారు.
హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రెండోరోజు అదే జోరు కొనసాగింది. గత రికార్డులను తిరగరాసేందుకు వరంగల్ కేంద్రంగా మారింది.
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో గురువారం ప్రారంభమైన 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. తొలిరోజే పలువురు అథ్లెట్లు రికార్డులను త�
Teachers Conference | హైదరాబాద్ గోదావరి ఆడిటోరియంలో సెకండరీ స్కూల్ విద్యార్థుల విద్యా పనితీరుపై కౌన్సెలింగ్ ప్రభావం అంశంపై రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సదస్సు ఘనంగా జరిగింది.
నేటి నుంచి 18వ తేదీ వరకు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ పోటీలు జరుగనుండగా, దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో బుధవారం జేఎన్ఎస్ సందడిగా మారింది. మ
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో అండర్-23 జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు గురువారం తెరలేవనుంది. ఈనెల 18వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుం�