Bharat Bandh | అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పిలుపుకు మద్దతుగా హనుమకొండ దుకాణదారులు, వ్యాపారవేత్తలు దుకాణాలు మూసివేయాలని ముస్లిం ఐక్య, అభివృద్ధి ఉద్యమ అధ్యక్షుడు ఎంఎ సుభాన్, ముస్లిం ఐక్యత, �
చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారిని మూలానక్షత్రం సరస్వతిదేవిగా అమ్మవారిని అలంకరించారు.
రాబోయే పారా ఆసియన్ గేమ్స్2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెట్టారు.
NIT Education | భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత్ భారత్ అభియాన్ (యూబీఏ) పథకం కింద వికసిత్ భారత్ అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా సేవా పర్వ్ 2025ను సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుపుకోవడానికి ఏర్పాట
Kidney Stones | జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన దినసరి కూలి కడకంచి పర్శరాములు ఈ నెల 23న కిడ్నీ నొప్పితో ఆసుపత్రికి వచ్చినట్లు, ఈ కేసు డూప్లెక్స్మొయిటీ (ఒకే కిడ్నీలో ద్వంద మూత్రపిండం) �
Konda laxman Bapuji | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర సమరంలోనే కాకుండా నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో, మొదటితరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కేయూ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ పరీక్షలు ముందుగా ప్రకటించిన అక్టోబర్ 16, 18 తేదీలకు బదులుగా అక్టోబర్ 22 నుంచి 25 తేదీలకు మారుస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించానని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ తెలిపారు.