Challa Venkateshwar Reddy | మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై వందాలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం సిగ్గు చేటన్నారు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా సీనియర్ నేత చల్లా వెంకటేశ్వర్రెడ్డి.
ACB Raids | రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్
KU Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల బెడద కలకలం సృష్టిస్తుంది. కేయూలోని సమ్మక్క సారక్క హాస్టల్లో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి.
ఇండస్ట్రీ అకాడమియా ఇన్నోవేషన్ కాన్ క్లేవ్ మూడో ఎడిషన్ శుక్రవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించారు.
ఇండస్ట్రీ అకాడమియా ఇన్నోవేషన్ కాన్ క్లేవ్ మూడో ఎడిషన్ శుక్రవారం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించారు.
చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ కుడా గార్డెన్లో దేవర విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో 5వ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని జయంతి ఉత్సవం నిర్వహించారు.
చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 7వ రోజు సీతారామచంద్రస్వామి వార్లకు అర్చనాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఐసీఏఐ అతి ముఖ్యమైన కమిటీ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ బోర్డు (ఎస్ఆర్ఎస్బీ)లో కో-ఆప్టెడ్ మెంబర్గా ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ సీఏ పీవీ నారాయణరావు 2026-27 సంవత్సరానికి నియమితులయ్యారు.
సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై మంగళపల్లి స్టేజి వద్ద సోమవారం వేకువ జామున వెనుక నుండి బైకును ఢీ కొట్టిన సంఘటనలో కదిరె కిరణ్(35)అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు అంబాల రాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
Water Conservation | ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పొదుపుపై వేయిస్తంభాల గుడి వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు.