రిటైర్మెంట్ ప్రయోజనాల వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ల ధర్మేంద్ర, కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు.
Savitribai Phule | డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 26 వరకు నిర్వహించే సావిత్రి భాయిఫూలే 195వ జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్ పిలుపున
VC Pratap Reddy | కాకతీయ విశ్వవిద్యాలయ పురోగతిలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నా�
Thousand Pillers Temple | చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఉదయం ఉత్తిష్టగణపతికి గరికాభిషేకం, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, నమకచమకాలతో రుద్ర అధ్యాయంతో దంపతులు, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివా�
ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం(Midday meals,) ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ(PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో(Thousand Pillar Temple) వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు.
యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజ్ (అటానమస్) కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్(Placement )సెల్ ఆధ్వర్యంలో ఫైనలియర్ యూజీ, పీజీ విద్యార్థుల కోసం ఈనెల 30, 31 తేదీలలో రెండురోజుల పాటు ప్లేస్మెంట్ డ్ర�