అవినీతి కన్నా.. అడుక్కుతినడం మిన్నా అనే విధంగా నగరంలో బిచ్చగాళ్లతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆలోచింపజేసింది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అ
ప్రైవేట్ పాఠశాలల పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ ఎన్రోల్మెంట్ చేయని ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేశారు.
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి సాయికుమార్ ఎంపికైనట్లు ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్లోని హనుమాన్నగర్ ఫేజ్-1 కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
జాతీయ సదస్సుకు సంబంధించిన పోస్టర్లు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంతో కలిసి ఆవిష్కరించారు.
కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘల జేఏసీ కో-చైర్మన్ పి.రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈనెల 15,16 తేదీలలో జరిగే హలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్లు రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ఆవిష
కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం విద్యావ్యవస్థ దృష్టి పెట్టాలని స్వేరో స్టూడెంట్స్యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ డిమాండ్ చేశారు.