Hanumakonda | హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా యూనివర్సిటీ జిమ్నాస్టిక్ మెన్స్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్ బోర్డు కార్యదర్శి ఏ.వెంకయ్య తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ: కాజీపేట (అయోధ్య పురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని కేయూ జేఏసీ అధ్యక్షుడు దొగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు.
హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఓ బాధితుడు కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. సోమవారం గ్రీవెన్స్లో భాగంగా కలెక్టర్ చాహత్బాజ్ పాయ్ బా ధిత�
మోకాలి గాయంతో చికిత్స పొందుతూ విశ్రాంతి పొందుతున్న గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజును తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
కే శ్రీనివాసరెడ్డి పరామర్శించారు.
BC Vidyarthi Leaders | తెలంగాణ రాష్ర్టంలో ఉన్న విద్యార్థి లోకమంతా కూడా చీమలదండు వలే దండుగట్టి ఫీజుపోరు దీక్షను విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి బీసీ విద్యార్థి నాయకులుపిలుపునిచ్చారు.