Uppulapalli | మద్యం రక్కసి ముగ్గురు యువకుల ఉసురు తీసింది. పసిబిడ్డలకు తండ్రిని, కుటుంబానికి పెద్దను దూరంచేసింది. దీంతో గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు. సర్వ అనర్థాలకు కారణమైన మద్యం రక్కసిని తమ గ్రామం నుంచి తరిమికొట�
హనుమకొండ జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యురాలు చెన్నమనేని జయశ్రీ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. తమ బంధువు, ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు అక్క కూతురైన జయశ్రీ మరణ వార్త తెలుసుకున్న బీఆర్�
DEECET | తెలంగాణలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో డీఈఈసెట్-2026 ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్షా సీబీటీ-ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష మే 21,22వ తేదీల్లో నిర్వహించబడుతుందన్న�
Viral Video | హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో శుక్రవారం ఉదయం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ మహిళ మెడలో నుంచి.. బంగారు గొలుసు లాక్కొని ఇద్దరు దుండగులు బైక్పై పారిపోయారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో విద్యార్థులు ఘర్షణకు దిగారు. నిట్ క్యాంపస్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలంరేపింది.
OC Commission | ఓసీల సంక్షేమం కోసం జాతీయస్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 23న దేశ రాజధాని డిల్లీలో జాతీయస్థాయి భారీ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేసి ఆదివారం హనుమకొండకి చేరుకున్న పోలాడి ర
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులలను శిక్షించాలని బహుజన చాకలి అయిలమ్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల
రెండున్నరేళ్ల క్రితం అలవికాని హామీలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. సోమవారం బాల�
రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా, అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులను హత్యానేరం కింద కేసు నమోదు చేసి 24 గంటల్లో రిమాండ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సం