Organic Products | సేంద్రియ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని, గ్రామీణ రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు, నేటి మారుతున్న మోడరన్ ఫుడ్ కంటే ఎంతో మెరుగైనవి అన్నారు.
మొంథా తుపాన్ ప్రభావంతో అతలాకుతలమైన వరద బాధితులకు సీఎం రేవంత్రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. సర్వస్వం కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా కనీస పలకరింపు కూడా కరువైంది. వరద ప్రాంతాల్లో పర్యటన పేరుతో హెలికాప్ట
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో యువజన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పెండ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్వెల్స్ లారీ ఢీకొట్ట
మొంథా తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం (Warangal) అతలాకుతమైంది. ఎడతెరపి లేకుండా కురిసిన వానతో వరంగల్ నగరం జలదిగ్బంధమైంది. వర్షం నిలిచిపోయినప్పటికీ వరంగల్ నగరంతోపాటు హనుమకొండ, కాజీపేట పట్టణాలను ఇంకా వరద వీడలేద�
మొంథా తుపాను ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా, మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
Montha Cyclone | మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండలో రోడ్లన్నీ జలమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) ఎదురుగా రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయింది.
రేవంత్రెడ్డి కేబినెట్లో ఉన్న మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు.
Madhusudhana Chary | సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసి కూడా సన్మానం పేరిట యూసఫ్గూడలో దిగజారుడు మాటలు మాట్లాడారని తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడ�
Tsutf | తెలంగాణలో మోడల్ స్కూల్స్ను ఆంధ్రప్రదేశ్లో లాగా విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ మెంబర్స్ డిమాండ్ చేశారు.
B Pharmacy | ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు బీఫార్మసీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ జే కృష్ణవేణి తెలిపారు.