హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షల కోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగంలోనే పూర్తిస్థాయిలో దానిని నిర్వహించాలని, ఫ్యాక్టరీలో 90 శాతం మేరకు ఉద్యోగ, ఉపాధి అ�
హనుమకొండ చౌరస్తా, జూలై 29: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో కోర్సు పూర్తి చేయలేక బ్యాక్లాగ్లు మిగిలిన యూజీ, పీజీ పూర్వవిద్యార్థులకు 2026-2027 విద్యాసంవత్సరానికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు �
సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కాకతీయ యూనివర్సిటీ భౌతికశాస్త్ర అధ్యాపకుడు జితేందర్ ఆ కళాశాలకు ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారిగా నియమించినట్లుగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్
Current Supply | ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ ఏరియాలో ప్రతి రోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమా లేక సమన్వయ లోపమా..? కానీ ప్రతి రోజు ఖచ్చితంగా సుమారుగా 3 నుంచి 4 గంటల కరెంట్ కట్టింగులు భరించాల్సిందే.
NEET Paper Leak | నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమ�
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మీ వెంటే ఉంటుందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క
ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ ఉత్సవాలు నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షులు మాలోతు చిట్టిబాబు నాయక్, గోర్ సిక్వాడి మీడియా వింగ్ అధ్యక్షులు బాదావత్ బాలాజీ నాయక్ పిలుపునిచ్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల (అటానమస్) బి.ఏ. జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బి.ఓ.ఎస్.) సమావేశం సోమవారం జర్నలిజం విభాగాధిపతి రక్క
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్క ఉద్యమకారుడిని విస్మరించవద్దని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ గుడిమళ్ల రవికుమార్ డిమాండ్ చేశారు.