హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం, టిక్కెట్ల ద్వారా రూ.20 లక్షల 70 వేల 641 ఆదాయం వచ్చిందని శుక్రవారం ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.
చరిత్రకారులు అరవింద్ ఆర్య, కట్టా శ్రీనివాస్ రచించిన ‘ఓరుగల్లు నుంచి బస్తర్ వరకు’ అనే చారిత్రక గ్రంథాన్ని ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ రాజమహల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ రమణ్స�
వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10, 11, 12 తేదీలలో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయాలని జాతీయ నాయకుడు పి.మహేష్, రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వి. శ్రీకాంత్, పొడపంగి నాగరాజు పిలుపునిచ్�
Bharat Bandh | అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పిలుపుకు మద్దతుగా హనుమకొండ దుకాణదారులు, వ్యాపారవేత్తలు దుకాణాలు మూసివేయాలని ముస్లిం ఐక్య, అభివృద్ధి ఉద్యమ అధ్యక్షుడు ఎంఎ సుభాన్, ముస్లిం ఐక్యత, �
చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారిని మూలానక్షత్రం సరస్వతిదేవిగా అమ్మవారిని అలంకరించారు.
రాబోయే పారా ఆసియన్ గేమ్స్2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెట్టారు.