PDSU | విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ఆరోపించారు.
Medaram Jatara | మేడారం జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 4 వేల బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ వెల్లడించారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని అప్పుడే విశ్వగురువుగా కీర్తించబడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు.
Creative Skills | గురువారం హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూసెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి లింగాల వెంకటగిరిరాజ్ గౌడ్ వెల్లడించారు. ఈ సారి ప్రదర్శన సైన్స్ అండ్ టెక్న�
Science Fair | జిల్లాస్థాయిలో నిర్వహించే రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను ఈనెల 18 నుంచి 20 వరకు హనుమకొండలో నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి ఎల్. వెంకట గిరిరాజ్ గౌడ్ తెలిపారు.
వేలేరు మండలానికి సాగునీరు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిదేనని.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను నీళ్లు తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటని వేలేరు మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థి ఇ�
KU Students Protest | కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Financial Help | ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ శివ కుమార్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబానికి మంచిర్యాల జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
Scientists | కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల అకాడమిక్ స్పిరిట్ ఎంతో గొప్పదని, ప్రతి ఆవిష్కరణ, సృజన మానవ అభివృద్ధికి దారితీయాలని, విద్యార్థుల జిజ్ఞాసను బహిర్గతం చేయడం ద్వారా ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొ
EX MLA Rajaiah | మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య బుధవారం ధర్మసాగర్ మండలంలోని తాటికాయల, రాయగూడెం, కాషాగూడెం, క్యాతంపల్లి, జానకిపురం, రాపాకపల్లె, సోమదేవరపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లో కార్నర్ మీటింగ్ సమావేశాల్లో పాల్�