బి.సురేష్లాల్ రచించిన ‘వరల్డ్ ఆఫ్ ఫైవ్ జీరోస్’ పుస్తకాన్ని బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఆచార్య ఎస్.మహేంద్రదేవ్ ఆవిష్కరించారు.
Pawan kalyan | నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక
గ్రేటర్ పరిధి న్యూశాయంపేట రాజరాజేశ్వర దేవాలయ ప్రధాన అర్చకుడు పానుగంటి నాగేంద్ర మహదేవ్ పురోహిత, అర్చక రంగంలో విశిష్ట సేవలకు తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం అందుకున్నారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక..
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను అన్ని విధాలా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వెంటనే మరింత చొరవ చూపాలని, ముఖ్యంగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతమే ధ్యే�
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అందరీ చిరకాల స్వప్నం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్ఎం భవానీప్రసాద్ అన్నారు. శనివారం హనుమకొండలోని ఆర్ఎం ఆఫీస్లో జరి�
మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు అత్యంత అరుదైన, అత్యాధునిక ట్రాన్స్ కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టీఏవీఐ) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 75 ఏ�
బీఆర్ భగవాన్ దాస్ పోరాటంతోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమ రూపం సంతరించుకుని నేడు నిజం కాబోతున్నదని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న ఆశయాలను, లక్ష్యాలను యువత మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మాడుగుల అజిత్ కుమార్ పేర్కొన్నారు.
14 సంవత్సరాలుగా హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా సేవలం దించిన డాక్టర్ రణధీర్ రెడ్డి బదిలీపై కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెళ్లారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో హనుమకొండ-సిద్దిపేట రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వానికి వ్యతి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో వీధి కుక్కలు ఓ బాలుడి దాడి చేసి విచక్షణా రహితంగా కరచిన సంఘటన బుధవారం వెలుగుచూసింది.