ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ నాలుగు రోజులుగా పీజీ, డిగ్రీ, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్తోపాటు వివిధ విద్యాసంస్థల నిరవధిక బంద్తో 18 లక్షల మంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యా�
Ragging | పీజీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడకుండా యూనివర్సిటీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ డిమాండ్ చేశారు.
Hanamakonda | చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవరం లక్ష వత్తులతో లక్ష దీపోత్సవం నిర్వహించారు.
తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో, వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 8, 9న, రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
Thousand Pillers Temple | కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లను, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని, భక్తులు ఆధ్యాత్మిక భావనతో క్యూపద్ధతి పాటిస్తూ స్వా�
ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ పౌరహక్కుల సంఘం 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.లక్ష్మణ్ పిలుపుని�
Chalo Osmania | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకమందు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ రెగ్యులర్ చేస్తామని ఈరోజు వరకు కూడా రెగ్యులరైజ్ చేయలేదన్నారు కాకతీయ యూనివర్సిటీ �