పరిశోధనల్లో విద్యార్థులు రాణించాలని, పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని వెంటనే యూనివర్సిటీ అధికారులు పరిష్కరించాలని కేయూ నూతన జేఏసీ చైర్మన్గా కేయూ పరిశోధక విద్యార్థి బొచ్చు తిరుపతి డిమాండ్ చేశారు.
Arunachalam Special Bus | తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణ కోసం వెళ్లాలనుకునే భక్తులకు ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. డిసెంబర్ 4న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును వరంగల్-1 డిపో నుంచి ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజిన�
హనుమకొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు 76వ సంవిధాన్ దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Medical Service | పైల్స్ వచ్చే కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, ఆధునిక లేసర్ చికిత్సల లాభాలు వంటి అంశాలపై 29న పైల్స్పై అవగాహన సదస్సును హనుమకొండ చౌరస్తాలోని ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్లో నిర్వహించనున్నట్లు డ�
46 GO | కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెండూ కూడా దొంగ వైఖరి వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకట్ట వేస్తున్నాయని.. ఒకవైపు రాష్ర్టప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో చట్టంచేసి �
Theatrical Performances | 32 సంవత్సరాలుగా ప్రతీ యేటా మూడురోజుల పాటు రాష్ట్రస్థాయి సాంఘీక నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు, ఈ నాటిక పోటీల్లో అన్నీ కొత్త నాటికలే ఉంటాయన్నారు. ప్రదర్శనకు ఎంపికైన నాటికలను పుస్తకరూపంలో ప్రచు
Panchayat Elections | పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BC Vidyarthi JAC | బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు కాకతీయ యూనివర్సిటీ మొదటిగేటు వద్ద విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేగంటి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్�
ధాన్యం కొనుగోలుల విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయొద్దని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.