విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా కష్టపడి చదివి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని దాత రఘునాయకుల ప్రమోద్ రెడ్డి సూచించారు.
పదవ తరగతి లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలిక విద్యార్థులకు పందిళ్ళ సుచేత ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్ కుమార్ తెలిపారు.
Uppulapalli | మద్యం రక్కసి ముగ్గురు యువకుల ఉసురు తీసింది. పసిబిడ్డలకు తండ్రిని, కుటుంబానికి పెద్దను దూరంచేసింది. దీంతో గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు. సర్వ అనర్థాలకు కారణమైన మద్యం రక్కసిని తమ గ్రామం నుంచి తరిమికొట�
హనుమకొండ జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యురాలు చెన్నమనేని జయశ్రీ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. తమ బంధువు, ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు అక్క కూతురైన జయశ్రీ మరణ వార్త తెలుసుకున్న బీఆర్�
DEECET | తెలంగాణలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో డీఈఈసెట్-2026 ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్షా సీబీటీ-ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష మే 21,22వ తేదీల్లో నిర్వహించబడుతుందన్న�
Viral Video | హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో శుక్రవారం ఉదయం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ మహిళ మెడలో నుంచి.. బంగారు గొలుసు లాక్కొని ఇద్దరు దుండగులు బైక్పై పారిపోయారు.