మధురమైన పాటలు వినడం ద్వారా మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత చేకూరుతుందని ఘంటసాల గంధర్వగాన అమృత వేదిక వ్యవస్థాపకులు మహేశ్వరం ఉపేందర్ అన్నారు. పద్మాక్షీరోడ్డులో డాక్టర్ జగదీష్బాబు కళావేదికలో ఏర్పాటు చే�
మిమిక్రీ కళకే స్వరమాంత్రికుడు విశ్వవిఖ్యాత పద్మశ్రీ అవార్డు గ్రహీత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ వన్నెతెచ్చాడని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి అన్నాడు. నేరెళ్ల వేణుమాధవ్�
ప్రాణాలు పోతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా? అని రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించా లని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బ కాయిల సాధన కమిటీ, ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార�
PDSU | విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ఆరోపించారు.
Medaram Jatara | మేడారం జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 4 వేల బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ వెల్లడించారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని అప్పుడే విశ్వగురువుగా కీర్తించబడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు.
Creative Skills | గురువారం హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూసెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి లింగాల వెంకటగిరిరాజ్ గౌడ్ వెల్లడించారు. ఈ సారి ప్రదర్శన సైన్స్ అండ్ టెక్న�