Hanumakonda | 62వ డివిజన్లోని సోమిడి, విష్ణుపురి మీదుగా వచ్చే డ్రైనేజీ నీరు రెహమత్నగర్ను ఆనుకుని ఉన్న ఎఫ్సీఐ గోదాం గుండా వచ్చి భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.
Natukollu | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 1000 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ఉదయం వదిలేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కోళ్ల కోసం పొలాలు, పత్తి చేన్ల వెంట పరుగులు తీ
హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్) సీఈసీ విద్యార్థిని జే.పండు అథ్లెటిక్స్ 3 కిలోమీటర్ల పరుగు పందెంలో రాష్ర్టస్థాయి విభాగంలో పాల్గొని జాతీయ స్థాయికి ఎన్నికైన సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్.శ్రీ�
పుస్తక పఠనంతోనే ప్రపంచ విజ్ఞానం సాధ్యమని హనుమకొండ ఏసీపీ పి.నరసింహరావు అన్నారు. శుక్రవారం హనుమకొండ అశోక కాంప్లెక్స్లో నవచేతన బుక్ హౌస్లో ఘనంగా పుస్తక ప్రదర్శన ప్రారంభించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ నాలుగు రోజులుగా పీజీ, డిగ్రీ, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్తోపాటు వివిధ విద్యాసంస్థల నిరవధిక బంద్తో 18 లక్షల మంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యా�
Ragging | పీజీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడకుండా యూనివర్సిటీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ డిమాండ్ చేశారు.
Hanamakonda | చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవరం లక్ష వత్తులతో లక్ష దీపోత్సవం నిర్వహించారు.
తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో, వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 8, 9న, రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
Thousand Pillers Temple | కార్తీకపౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లను, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని, భక్తులు ఆధ్యాత్మిక భావనతో క్యూపద్ధతి పాటిస్తూ స్వా�