“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్కారు బడులు నిర్వీర్యం అయ్యాయని, విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఏనాడూ సమీక్ష చేయని గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ర�
మేడ్చల్ జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ నెలాఖరులోగా ప్రారంభం సాధ్యమయ్యేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గా�
విద్యార్థులను సక్రమ మార్గంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన డీఈవో వక్ర మార్గంలో పయనిస్తూ విద్యా శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. రీపోస్టింగ్ ఆర్డ�
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నానాటికీ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్య కళావిహీనంగా కనిపిస్తున్నది. విద్యాశాఖను తన వద్దే ఉంచుకు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న నూతన అధ్యాపకుల రెండో వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆదివారం నిరసనలు కొనసాగాయి. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభ�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డీఈవో సామినేని సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మేనేజ్మెంట్ల కింద పని�
‘డీఈవోలంటే చులకనభావం వద్దు. అనుభవజ్ఞులు, సీనియర్లు ఉన్నారు. అంతా కష్టపడి పనిచేస్తున్నారు. దయచేసి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఉదయం ఏడు గంటలకే పరుగెత్తాలి. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జూ�
Schools | గ్రేటర్ స్కూళ్లల్లో అడ్మిషన్ల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. విద్యను వ్యాపారంగా మలిచి.. తల్లిదండ్రులను పీల్చిపిప్పిజేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని పాఠశాలలకు ఎటువంటి అన�
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ కలెక్టరేట్ వద్ద 14వ రోజు కొనసాగుత
‘విద్యా శాఖ-సమగ్ర శిక్ష’లో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలనే డిమాండ్తో నేటి(మంగళవారం) నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరక
బీటెక్ మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్ల భర్తీలో జరుగుతున్న అక్రమాలకు వచ్చే ఏడాదైనా అడ్డుకట్టపడుతుందా..? అంటే తెలంగాణ ఉన్నత విద్యామండలి వర్గా లు అవుననే అంటున్నాయి. దీనిపై తాము దృష్టిసారించామని, బీ క్యా�
అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హతలేనివారికి ఉద్యోగాలొచ్చా యి. దీనిని గుర్తించిన అర్హత కలిగిన అభ్యర్థులు పోరాడారు. ఫలితంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు డీఎస్సీ 2024లో స్కూల్ అసి
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల కారణంగా అర్హత లేని వారికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు పోరాడారు. ఫలితంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అనర్హుల ఉద్యోగాలు పో�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు స్కీములు.. ఆరు స్కాములు అన్నట్టుగా సాగుతున్నది. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో రూ.3.5కోట్లు చేతులు మారాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడం, రూ.68 లక్షలు పట్టుబడట�