పిల్లలు రావడం లేదనే సాకుతో పాఠశాలల మూసివేతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయ ముట్టడి క�
పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదనే సాకుతో రేవంత్ సర్కార్ బడులను మూసివేయడం దుర్మార్గమని ఏఐఎప్ఎఫ్ మండిపడింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ�
సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారం భం కానున్నాయి. వేసవి సెలవుల తర్వాత బడి గంటలు మోగనున్నాయి. ఆ మేరకు తరగతి గదులు, బడుల పరిసరాలను శుభ్రం చేశారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఆయా ప్రాంగణాలను సిద్ధం చేశా
కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ నీరుగారుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని�
రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీలపై పీటముడి నెలకొని ఉన్నది. అధికారుల తీరువల్ల బదిలీలు ఉంటాయో.. లేవోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. . రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీ�
విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వీట
నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే చేతగాని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్�
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాలు ప్రభుత్వ టీచర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అక్రమాలకు అడ్డాగా మారుతున్నదని, ప్రభుత్వం కావాలనే నిబంధనలను తుంగలో తొకుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. విద�
నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ ఆ విద్యా సంస్థలు లాభర్జనే ధ్యేయం�
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ డిసెంబర్లోపు వీరి కోసం రెండు స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ అనుమతి కోరింది.
రాష్ర్టానికి చెందిన 40 మంది టీచర్ల బృందం ఫిన్లాండ్లో పర్యటించనున్నది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఈ బృందం ఆ దేశంలో పర్యటించి అధ్యయనం చేయనున్నది. టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ టీచర్లను వ�
ఒంటిపూట బడి ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో 16 సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రైమరీ,