రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీలపై పీటముడి నెలకొని ఉన్నది. అధికారుల తీరువల్ల బదిలీలు ఉంటాయో.. లేవోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. . రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీ�
విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వీట
నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే చేతగాని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్�
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాలు ప్రభుత్వ టీచర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అక్రమాలకు అడ్డాగా మారుతున్నదని, ప్రభుత్వం కావాలనే నిబంధనలను తుంగలో తొకుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. విద�
నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ ఆ విద్యా సంస్థలు లాభర్జనే ధ్యేయం�
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ డిసెంబర్లోపు వీరి కోసం రెండు స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ అనుమతి కోరింది.
రాష్ర్టానికి చెందిన 40 మంది టీచర్ల బృందం ఫిన్లాండ్లో పర్యటించనున్నది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఈ బృందం ఆ దేశంలో పర్యటించి అధ్యయనం చేయనున్నది. టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ టీచర్లను వ�
ఒంటిపూట బడి ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో 16 సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రైమరీ,
పల్లెల్లో ఉద్యోగాలు చేసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ససేమిరా అంటున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 232 మంది టీచర్లను వివిధ స్కూళ్లకు వర్క్ అడ్జెస్ట్మెంట్లో భాగంగా సర్ద�
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్కారు బడులు నిర్వీర్యం అయ్యాయని, విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఏనాడూ సమీక్ష చేయని గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ర�
మేడ్చల్ జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ నెలాఖరులోగా ప్రారంభం సాధ్యమయ్యేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గా�
విద్యార్థులను సక్రమ మార్గంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన డీఈవో వక్ర మార్గంలో పయనిస్తూ విద్యా శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. రీపోస్టింగ్ ఆర్డ�