ఉపాధ్యాయ నియామకాల కో సం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షకు జిల్లా జిల్లా యం త్రాగం, విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో మొదటి డీ ఎస్సీ నిర్వహించారు. తర్వాత ఏడేండ్లక�
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆయా శాఖల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉన్న విద్యాశాఖకు సంబంధించిన బదిలీ
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు ప్రయోగాలు ఎంతగానో దోహదపడతాయి. అందుకు అనుగుణంగా జిల్లాలో సైన్స్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వడివడిగా అడు�
వెంటవెంటనే పరీక్షలు రాయడం తమకు ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నిస్తూ డీఎస్సీ పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని కోరుతూ సోమవారం నగరవ్యాప్తంగా అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా మారింది. పారదర్శకంగా ప్రభుత్వ టీచర్ల బదిలీలను చేపడుతున్నట్లుగా సర్కారు ప్రకటన గాలిమూటలే అవు
కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల నియామకం వివాదాస్పదమవు తున్నది. కార్యనిర్వాహక మండలిలో అర్హత లేని వారికి చోటు కల్పించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్గా తొలగించిన వారిని, �
జిల్లా విద్యాశాఖలోని ఎస్జీటీల బదిలీల్లో లీలలు చోటుచేసుకుంటున్నాయి. అనేక వినతులు, పోరాటాల తరువాత అధికారులు వారిని బదిలీ చేసినప్పటికీ వారికి రిలీవ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ముఖ్యమంత్రి కార్యాలయంలో త్వరలో భారీ మార్పులు జరుగబోతున్నట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. సగానికిపైగా అధికారులను మార్చుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి సీఎంగా అధికా�
విద్యాశాఖలో 900కి పైగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో అర్హతలు ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల జాక్టో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కోరారు.
అవసరం ఉన్నా..లేకున్నా.. పుస్తకాలు కొనిపించి.. పిల్లలపై మోయలేని భారాన్ని వేస్తున్నాయి పాఠశాలల యాజమాన్యాలు. కేవలం తరగతికి సంబంధించిన పుస్తకాలే కాకుండా అదనంగా కొనుగోలు చేయిస్తూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు గ
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియ బుధవారం ముగిసింది. టీచర్ల అప్గ్రేడేషన్తోపాటు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందే ప్రక్రియకు తెరపడినట్లయింది. ఉపాధ్యాయుల రెండు రోజుల ఎదురుచూప�
ఉద్యోగోన్నతి అనేది ప్రతి ఉద్యోగి కల.. ఉద్యోగోన్నతి పొందే సమయం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు.. అలాంటి సమయం కోసం కొన్ని సంవత్సరాలుగా విద్యాశాఖ పరిధిలోని పండితులు, పీఈటీలు పడిగాపులు కాస్తున్నారు..
డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులను బదిలీ చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి బ్రిజేష్ నేతృత్వంలోని బృందం గురువారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ�
పిల్లల చదువుకు కుటుంబం నుంచి లభించని ప్రోత్సాహం, బతుకుదెరువు కోసం వలసలు పోవడం కారణంగా భావిభారతం బడి బయటనే మగ్గుతున్నది. రాష్ట్రంలో ‘ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్' మొత్తం 16,683 మంది ఉన్నట్లు తేలడం ఆందోళన కలి�