పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రప్రభుత్వంపై పోరాటం ఫలితంగా ములుగు జిల్లాలో ఎట్టకేలకు కేంద్రీయ విద్�
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్ష విధానాలలో భారీ మార్పులను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇందులో నాలుగు అంచెల జవాబు పత్రాల పరిశీలన ప్రక్రియ, 600 మంది నిపుణులను తొలగించి వారి స్థానంలో కొత్తవారి�
వింత పోకడలు, నూతన ఆచార వ్యవహారాలకు తెరలేపుతోంది ఖమ్మం జిల్లా విద్యాశాఖ. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. విద్యాశాఖకు బాస్గా సంబంధంలేని విభాగాల నుంచి అధికారులు ర
గంగాధర్ దంపతులు ప్రైవేటు ఉద్యోగులు. ఇరువురు పని చేస్తేనే కుటుంబ పోషణ నడుస్తుంది. ఉదయమే లేచి పిల్లలను స్కూళ్లకు సిద్ధం చేశారు. వర్షంలోనే రెయిన్ కోట్ ధరించి... పిల్లలను పాఠశాల వద్ద దిగబెట్టారు. తమ విధులక�
రాష్ట్ర విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్న ఆ శాఖ మంత్రి రేవంత్రెడ్డి కూడా రాజీనామా చేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాబలం ముందు ఎంతటి బలవంతులైనా తలవంచక �
సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితోపాటు ఉపాధ్యాయుల కొరత సమస్య వెక్కిరిస్తున్నది. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెబుతునప్పటికీ ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు. బడులు �
పిల్లలు రావడం లేదనే సాకుతో పాఠశాలల మూసివేతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయ ముట్టడి క�
పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదనే సాకుతో రేవంత్ సర్కార్ బడులను మూసివేయడం దుర్మార్గమని ఏఐఎప్ఎఫ్ మండిపడింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ�
సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారం భం కానున్నాయి. వేసవి సెలవుల తర్వాత బడి గంటలు మోగనున్నాయి. ఆ మేరకు తరగతి గదులు, బడుల పరిసరాలను శుభ్రం చేశారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఆయా ప్రాంగణాలను సిద్ధం చేశా
కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ నీరుగారుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని�
రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీలపై పీటముడి నెలకొని ఉన్నది. అధికారుల తీరువల్ల బదిలీలు ఉంటాయో.. లేవోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. . రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీ�
విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వీట
నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే చేతగాని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్�
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాలు ప్రభుత్వ టీచర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.