బాలికలకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల గురించి తెలియడమే కాకుండా సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చేపడుతున్న బాలికా సాధికారత కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి. బాలిక�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని సృజనాత్మకత, శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు ఏటా నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్)ల నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాది ఆగస్టులోనే ‘లక్ష్య’ పేరుతో కార్యక్రమానికి రూపకల్పన చేసి, సబ్జెక్టుల వారీగా తీస
అణగారిన వర్గాల బాలికలకు విద్యనందించే కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అదనపు సౌకర్యాల కల్పనలో భాగంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 435 కేజీబీవీలకు డ్యూయల్ డెస్క్ బల్లలన�
Dussehra Holidays | బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.
ప్ర భుత్వ పాఠశాలల్లో పారదర్శకతకు పెద్దపీట వే స్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరు నమోదు చేసే ప్రక్రియను సరికొత్తగా చేపట్టేలా శ్రీ కారం చుట్టారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ఫేషి
విద్యాశాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నది. ఎప్పటికప్పడు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ విద్యార్థుల ఇబ్బందులను దూరం చేస్తున్నది.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43,681 మంది అభ్యర్థులు హాజరవుతుండగా.. 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాట
తెలంగాణలో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 196 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు సంబంధించి �
రాష్ట్ర వ్యాప్తం గా ఉపాధ్యాయల బదిలీలల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వచ్చా యి. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కొత్త అప్లికేషన్లు 203రాగా, ఇది వరకు దరఖాస్తు చేసుకున్న 1,712 మంది తమ దరఖా
ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదిలేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �