ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ముహూర్తం ఖరారైంది. అందుకు సంబంధించి తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ గురువారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ వ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్లో చేపట్టాలని విద్యాశాఖ యోచిస్తున్నది. అదే నెలలో ఈ ప్రక్రియనంతా పూర్తిచేయాలని భావిస్తున్నది. బుధవారం టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే ఎత్తివ�
ప్రాథమిక విద్య బలోపేతానికి రాష్ట్ర సర్కార్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం ‘ఫౌండేషన్ లిటరసీ న్యూరసీ’ ప్రోగ్రాం ద్వారా ‘తొలిమెట్టు’ను గతేడాది ప్రవేశపెట్టింద�
దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయడమేగాక పాసవడంలో తల్లిదండ్రులు తోడ్పాటునందించాలని విద్యాశాఖ కోరింది. ఈ మేరకు వినూత్నంగా విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాసింది
నగదు, బియ్యం పథకానికి హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): 2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డుతోపాటు, సీబీఎస్ఈ, ఐస�