కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఏ రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో రాజేశ్వర్ మాట్లాడుతూ, కేంద్రం కు�
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర�
బీసీలు బానిసత్వం వదిలి ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణ ప�
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకోవడం వల్లనే 2022లో పసిడికి డిమాండ్ స్వల్పంగా 3 శాతం వరకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. 2022లో 774 టన్నుల డ�
మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని, మందబలంతో సమావేశాలను బుల్డోజ్ చేస్తే ప్రతిఘటిస్తామని భా�
భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యా�
మహిళలకు పుత్తడిపై మక్కువ ఎక్కువ. పండుగలు, శుభకార్యాల్లో ఉన్నంతలో బంగారు నగలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కాని మార్కెట్లో పసిడి ధరలు భగ్గుమనడంతో వేసుకున్న నగను మళ్లీమళ్లీ వేసుకోలేక చాలా మంది మహిళలు ఇ�
కేంద్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప్రవేశ పెట్టిన సంక్ష�
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు