Atiq Ahmed | బంధువుల భూమిని అమ్మేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు న్యాయవాది వకార్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా అతిక్ అహ్మద్ అనుచరులైన అసద్ కలియా, ఇర్షాద్ ఫన్నూ తనను తుపాకీతో బెదిరించారని, పది లక్షలు ఇవ్వాలని
పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ్యుల ఆందోళనతో సోమవారం కూడా ఉభయసభలు అట్టుడుకాయి.
కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఏ రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో రాజేశ్వర్ మాట్లాడుతూ, కేంద్రం కు�
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర�
బీసీలు బానిసత్వం వదిలి ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణ ప�
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకోవడం వల్లనే 2022లో పసిడికి డిమాండ్ స్వల్పంగా 3 శాతం వరకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. 2022లో 774 టన్నుల డ�
మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని, మందబలంతో సమావేశాలను బుల్డోజ్ చేస్తే ప్రతిఘటిస్తామని భా�
భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యా�
మహిళలకు పుత్తడిపై మక్కువ ఎక్కువ. పండుగలు, శుభకార్యాల్లో ఉన్నంతలో బంగారు నగలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కాని మార్కెట్లో పసిడి ధరలు భగ్గుమనడంతో వేసుకున్న నగను మళ్లీమళ్లీ వేసుకోలేక చాలా మంది మహిళలు ఇ�