ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) దేశంలో బంగారం ఆభరణాలకు డిమాండ్ గతంతో పోల్చితే 5 శాతం పడిపోయే వీలుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన కస్టమ్స్ సుంకాల భారంతో ఈసారి పసిడి �
రూ.760 తగ్గిన తులం ధర రూ.1,270 దిగిన కిలో వెండి న్యూఢిల్లీ, జూలై 6: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తులతోపాటు అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగా బంగారం ధర రూ.52 వ
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
ఇసుక ట్రాక్టర్ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇందల్వాయి తహసీల్దార్ ఎం.రమేశ్ ఇంటిపై గురువారం దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి �
మ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామ�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలని సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా జిల్లా కేంద్�
హైదరాబాద్ మహానగరంలో బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ నిర్మించిన ఫ్లాట్ల బహిరంగ వేలానికి దరఖాస్తుల స్వీకరణ తుది దశకు చేరింది. ఫ్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ మే 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా, ఊహించన�
గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన ర�
ఏపీలోని కోనసీమలో దళిత ప్రజా ప్రతినిధుల ఇండ్లపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు
తాళ్లరాంపూర్ సొసైటీలో డబ్బులను డిపాజిట్ చేసిన తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో తాళ్లరాంపూర్ విండో మాజీ చైర్మన్ సోమచిన్న గంగారెడ్డి ఇంటి ఎదుట మం
‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ�