వేసవి తీవ్రత పెరగడంతో మార్కెట్లో నిమ్మకాయ మీసం మెలేస్తున్నది. తగ్గేదేలే.. అంటూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నది. ప్రస్తుతం విడిగా ఒక్కో కాయ రూ.10 పలుకుతున్నది. శని, ఆదివారాల్లో అయితే రూ.12కి పైగానే అమ్ముత�
దేశంలో ఆఫీస్ స్పేస్ వినియోగం 25 శాతం పెరిగిందని నైట్ ఫ్రాంక్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఆఫీసుల కోసం లీజుకు తీసుకునే సామర్థ్యం పె�
ఆ కాలనీలో ఉండే వాళ్లంతా పేద, మధ్య తరగతికి చెందిన వాళ్లే. మూడు వేలకు పైగా కుటుంబాలు, వెయ్యి మందికి పైగా చిన్నారులున్నారు. స్థానికంగా ప్రభుత్వ అంగన్వాడీ ఉంటే చిన్నారులు దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తీరుతాయ�
ఎనిమిదేండ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ వస్తున్న ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోక్స�
హైదరాబాద్లో గతేడాది మూడు రెట్లు పెరిగిన విక్రయాలు అనరాక్ వార్షిక నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, జనవరి 3: హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన భాగ్య�
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కారు చేస్తున్న తప్పులను మరోసారి ఎత్తిచూపారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేయాలని కోరారు.వాటిని రద్దు చేస్తేనే విద్యార్�
రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ : రైతులు మార్కెట్ డిమాండ్ బట్టి పంటలను సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవిశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు: చేపలకు నగరాల్లో మంచి డిమాండ్ ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం లక్డారం, రుద్రారం గ్రామాల్లోని పె�
పాట్నా: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి అడిగి విసిగిపోయామని బీహార్ ప్రభుత్వం తెలిపింది. అందుకే ప్రత్యేక హోదాకు బదులు అన్ని రంగాల్లో ప్రత్యేక ప్యాకేజీలను డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంద�
న్యూఢిల్లీ: ఎల్పీజీ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎన్డీయే కూటమికి చెందిన జేడీయూ డిమాండ్ చేసింది. కరోనా నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పేదలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని బ�