ఏపీలోని కోనసీమలో దళిత ప్రజా ప్రతినిధుల ఇండ్లపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు
తాళ్లరాంపూర్ సొసైటీలో డబ్బులను డిపాజిట్ చేసిన తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో తాళ్లరాంపూర్ విండో మాజీ చైర్మన్ సోమచిన్న గంగారెడ్డి ఇంటి ఎదుట మం
‘ప్రాణ భయంతో కశ్మీర్ను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లను సగౌరవంతో తిరిగి తీసుకురావడమే కాదు, వారికి భద్రత కల్పించడం బీజేపీ తొలి కర్తవ్యం’-2014, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొం దుపరిచిన హామీ ఇది. అయితే, నమ�
డిమాండ్కు తగ్గ విద్యుత్తు సరఫరా చేయడం సవాలుగా మారిందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని
రాష్ట్రంలోని 6 ఏ, 6 బీ, 6 సీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలివ్వాలని తెలంగాణ అర్చక సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. దేవాదాయ అధికారులు 2014 జూన్ రెండు వ�
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
వ్యవసాయంతో పాటు వందలాది ఎకరాల పండ్ల తోటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ నిలయంగా మారింది. ఒకనాడు బత్తాయి తోటలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతం, రానురాను ఆదాయాన్ని ఎక్కువగా అందించే మామిడి తోటలపై రైతులు ద
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
తెలంగాణ ఉద్యానశాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన వెదురు గుళికలపై ఇతర రాష్ర్టాల రైతులు, వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆదివారం మధ్యప్రదేశ్, గుజరాత్ వ్యాపారులు, రైతులు రాష్ట్ర ఉద్యాన
భానుడి ఉగ్రరూపానికి శరీరం నీరసంగా ఉన్నప్పుడు.. నాలుక దాహార్తితో ఉన్నప్పుడు ఠక్కున గుర్తొచ్చే పానియం గోలీసోడా. బస్టాండ్లు, రహదారుల పక్కన బండిలో... ఇలా ఎక్కడైనా గోలీసోడా కనిపిస్తే చాలు.. వెంటనే ఓ గ్లాస్ తాగ�
వేసవి తీవ్రత పెరగడంతో మార్కెట్లో నిమ్మకాయ మీసం మెలేస్తున్నది. తగ్గేదేలే.. అంటూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నది. ప్రస్తుతం విడిగా ఒక్కో కాయ రూ.10 పలుకుతున్నది. శని, ఆదివారాల్లో అయితే రూ.12కి పైగానే అమ్ముత�