చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్లస్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గాడిద పాలు చిన్నపిల్లలకు మంచివని నమ్ముతారు. ఆ మాటకొస్తే పెద్దలకు ఇంకా మంచివని అంటున్నారు నిపుణులు. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ గాడిద పాలు కీలకపాత్ర పోషిస్తాయి. పూర్వం ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా గాడ�
గౌడన్నలకు త్వరలో మోపెడ్లను ఇచ్చే బాధ్యత మాదే. యాదవులకు గొర్రెలను, ముదిరాజ్లకు చేపల చెరువులు, మోపెడ్లు, వలలు, పద్మశాలీలకు నూలుమీద సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నట్లుగానే గౌడన్నలకు కూడా రానున్న రో�
కర్ణాటకలో దళితుల ఇంటికి అల్పాహారం తినడానికి వెళ్లిన ఆ రాష్ట్ర సీఎం, మాజీ సీఎం.. వారిని గొంతెమ్మ కోర్కెలు కోరటం వివాదాస్పదమైంది. జనసంకల్ప యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి బొమ్మె, మాజీ సీఎం యడ్యూరప్ప బుధవారం హోస�
మైనారిటీతోపాటు మెజారిటీ మతతత్వ సంస్థలు కూడా సమానంగా ప్రమాదకరమైనవని సీపీఎం ఆరోపించింది. కేవలం ఎంపిక చేసిన వాటిని నిషేధించడం వల్ల ఎలాంటి మేలు జరగదని బధవారం ఒక ప్రకనటలో పేర్కొంది.
ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ విషయంలో దోబూచులాడుతున్న బీజేపీ�
అందమైన ఆభరణాలకు కాలదోషం ఉండదు. తరాలు మారినా ఆదరణ తగ్గదు. కాబట్టే, పాతవే అయినా కొత్త హంగులతో మగువల మనసులు దోచేస్తున్నాయి.. బల్గారీ నగలు. గ్రీస్, ఇటలీ డిజైన్లతో ప్రాణంపోసుకునే ఈ సొమ్ములు ఆధునిక యువతులను భలే�
వర్షాకాలంలో ఒక పక్క వాన ప డు టతుంటే, మరో పక్క వేడివేడి బొగ్గులపై కాల్చిన మక్కకంకి తిం టుంటే ఆ మజానే వేరు. ఈ కాలంలో మొక్కజొన్న పొత్తులు బాగా దొరుకుతాయి. మొక్కజొన్నను కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా, పాప్
బిల్కిస్ బానో లైంగికదాడి కేసు దోషుల విడుదల వ్య వహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషుల విడుదలకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత సిలికాన్ వ్యాలీగా పేరు
డెహ్రాడూన్: బీజేపీ నేతల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ ఒక బీజేపీ నేత డిమాండ్ చేశారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ఉత్తరాఖండ్ బీజేపీ చీ�
వ్యవసాయానికి ఆధారం కాడెడ్లు.. అందుకే రైతులు వాటిని ప్రాణంలా చూసుకుంటారు.. సాగు పనుల్లో కీలక పాత్ర పోషించే ఈ ఎడ్లను అన్నదాతలు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు.. పొలాన్ని చదును చేసి విత్తనాలు వేసేంత వరకు, పొలా�
దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళ
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఈ ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మ