Maharashtra speaker Rahul Narvekar | శివసేన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సీఎం షిండే వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంతోపాటు నిజమైన శివసేన వారేనని తీర్పు ఇచ్చిన మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్పై శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ని�
Digvijaya Singh | కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) ఓటింగ్ యంత్రాలైన ఈవీఎంలపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిపై తనకు నమ్మకం లేదన్నారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులో వేసేలా వీవీప్యాట్ స్లిప్ప�
Uddhav Thackeray | మరి కొన్ని నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో తమకు 23 సీట్లు కావాలని ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది.
హిందూ రాజ్య ఏర్పాటుకు సంబంధించి తనకు తాను స్వామీజీగా చెప్పుకునే ధీరేంద్ర శాస్త్రి లేవెనత్తిన డిమాండ్పై కాంగ్రెస్ ఎంపీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాధ్ (Kamal Nath) స్పందించారు.
Ajit Pawar | మహారాష్ట్రకు చెందిన నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) మరోసారి గళమెత్తారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీని కోరారు. అలాగే పార్టీల
Farmers Rally | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని వారాలుగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు (Wrestlers Protest) మద్దతుగా రైతులు మహాసభ నిర్వహించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన�
భారత్లో క్లౌడ్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ పెట్టుబడులు చేయనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రకటించింది. 2030కల్లా 12.7 బిలియన్ డాలర్లు (రూ.1,05,60
ఎంటర్ప్రైజెస్ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలు 95 శాతానికి పైగా సద్వినియోగం అవుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధ్యయనంలో తేలింది. రుణాలను వ్యాపారాలకు వినియ�
Limited Edition | మంచి తరుణం మించిన దొరకదు.. త్వరపడండి. లిమిటెడ్ ఆఫర్. మళ్లీ ఉండదు.. ఛాన్స్ వదులుకోకండి.. అంటూ హోరెత్తే ప్రకటనలు వినే ఉంటాం. ఏదో ఓ దశలో ఆ మాయలో పడిపోయి.. అవసరం లేకపోయినా ఆఫర్ ఉంది కదా అని కొనేసే ఉంటాం. �
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గూడెపల్లి గ్రామం మిర్చి సాగుకు కేరాఫ్గా మారింది. ఇక్కడి రైతులంతా సమష్టిగా సాగు చేస్తుంటారు. గ్రామంలో 95శాతం మిర్చి పంటనే పండిస్తారు. ఇప్పుడిప్పుడే చుట్టపక్కల గ్రామాల
Atiq Ahmed | బంధువుల భూమిని అమ్మేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు న్యాయవాది వకార్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా అతిక్ అహ్మద్ అనుచరులైన అసద్ కలియా, ఇర్షాద్ ఫన్నూ తనను తుపాకీతో బెదిరించారని, పది లక్షలు ఇవ్వాలని
పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ్యుల ఆందోళనతో సోమవారం కూడా ఉభయసభలు అట్టుడుకాయి.
కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఏ రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో రాజేశ్వర్ మాట్లాడుతూ, కేంద్రం కు�
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర�