దేశరాజధాని ఢిల్లీలో (Delhi) యమునా నది (Yamuna river) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వరద (Floods) పోటెత్తడంతో ప్రమాద స్థాయిని (Danger level) మించి ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ప్ర�
ఢిల్లీలో పాలనపరమైన అధికారాలపై పెత్తనం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్�
యమునా నది (Yamuna) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని (Danger level) దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని (Delhi) పాత రైల్వే బ్రిడ్జి వద్ద (Old Railway Bridge) యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన అర్ణవ్ కపూర్ అనే విద్యార్థి కృత్రిమ మేధతో పనిచేసే ‘మైండ్ రీడింగ్’ హెడ్సెట్ను రూపొందించారు. దీని ద్వారా యూజర్లు నోరు తెరవకుండానే మెషీన్లు, ఏఐ అసిస్టెంట్లు, ఇతరులతో మాట్�
తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ రాజధానిలోని రెండు మసీదులకు (Mosques) రైల్వే అధికారులు నోటీసులు (Notices) జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను (Encroachments) తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు త�
Delhi Ordinance | ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయించనున్నారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఢిల్లీలో నిరసన సెగ తగిలింది. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై బాధిత కుటుంబ సభ్యులు ఆయన్ను నిలదీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై రన్నింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈశాన్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జిమ్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కేసు నమోదైంది.
Floods | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మళ్లీ ప్రమాదకర స్థాయికి (205.72 అడుగులు) చేరుకుంది.
న్యూఢిల్లీ: విపక్షాలు తమ రాజకీయ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై ఢిల్లీలోని బారాఖంబా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దేశం పేరును అనుచితంగా వినియోగించారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై అవినిశ్ మ�
woman pilot, husband thrashed by mob | ఇంట్లో పని చేస్తున్న బాలికకు మహిళా పైలట్, ఆమె భర్త చిత్రహింసలు (Torturing Girl) పెడుతున్నారు. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు, స్థానికులు వారిద్దరిని (Delhi woman pilot, husband thrashed by mob) చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సో�
Yamuna River | గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు చోట్ల వరదలు �
హరిద్వార్లో ఇండ్లలోకి వస్తున్న మొసళ్లు నైరుతి రుతు పవనాల ప్రభావంతో మంగళవారం ఢిల్లీ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, అస్సాం రాష్ర్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో�