woman killed boy | ఒక మహిళ తన ప్రియుడి కుమారుడ్ని హత్య చేసింది. ఆ తర్వాత అతడికి ఫోన్ చేసింది. అతడికి అత్యంత విలువైన వస్తువును తాను తీసుకెళ్లానని చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో 11 ఏండ్ల బాలుడ్ని చంపి మృతదేహాన్ని బెడ్�
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
భారత్మాల పరియోజన- 1(బీపీపీ-1) కింద ఢిల్లీ - గుర్గావ్ల మధ్య ‘ద్వారకా ఎక్స్ప్రెస్ వే’ నిర్మాణంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు కాగ్ వెల్లడించింది.
‘తా దూర సందు లేదు. మెడకో డోలు అని. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ, ఇప్పటికే నియోజకవర్గానికి కనీసం ముగ్గురు సీఎం అభ్యర్థులున్నారు. 119 నియోజకవర్గాలకు 357 మంది సీఎం అభ్యర్థులు.
దేశ రాజధానిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. అలీపుర్ ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరగ్గా, ఘటనా ప్రదేశానికి చేరుకున్న 12 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుక�
Boy's body inside bed box | బెడ్ బాక్స్లో బాలుడి మృతదేహం (Boy's body inside bed box) కనిపించింది. ఒక మహిళ తన కుమారుడ్ని హత్య చేసి ఉంటుందని బాలుడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
Woman Slaps On Duty Cop | డ్యూటీలో ఉన్న పోలీస్ చెంపపై ఒక మహిళ కొట్టింది (Woman Slaps On Duty Cop) . ఆ పోలీస్తో వాగ్వాదానికి దిగింది. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Crime News | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మధ్యవర్తి ద్వారా
రూ.70వేలకు మహిళను కొనుగోలు చేసి వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె ప్రవర్తన (behaviour)
నచ్చక గొంతుకోసి చంపేశాడు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day Celebrations) సందర్భంగా ఎర్రకోట, రాజ్ఘాట్, ఐటీఒ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞలు జారీ చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వడియారం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
Gang Rape Case: మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 23 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. యూపీలోని మెయిన్పురిలో అతన్ని పట్టుకున్నారు. జూన్ 23వ తేదీన జరిగిన సంఘటనలో అయిదుగురు నిందితులు ఉన్నారు.
IndiGo | ఢిల్లీ (Delhi) నుంచి రాంచీ (Ranchi) బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo flight) సాంకేతిక లోపం (technical snag) కారణంగా టేకాఫ్ అయిన గంటలోపే తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.