College Student | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిపై ఇనుపరాడ్డు (Iron Rod)తో దాడి చేసి దారుణంగా హతమార్చాడు.
చైనాకు చెందిన ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ (Haier) కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు దాడులు (Raids) చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, పుణేతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని హయర్ ఆఫీసుల�
ప్రతిపాదిత విద్యుత్తు సవరణ బిల్లుతో సవాళ్లు తప్పవని, విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ప్రజలపై అదనపు భారం పడనున్నదని అఖిల భారత పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.
Heavy Rains | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR)లో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసిపుచ్చారు. తమను ప్రధాని మోదీ ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చని కానీ తాము
Air India flight | దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. తన డ్యూటీ సమయం ముగిసిపోయిందంటూ విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో ఎయిర్ఇండియాపై మరోసారి విమర్శలు వెల్ల
KTR Birthday | ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎంపీలు మొక్కలు నాటారు. అనంతర
దేశరాజధాని ఢిల్లీలో (Delhi) యమునా నది (Yamuna river) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వరద (Floods) పోటెత్తడంతో ప్రమాద స్థాయిని (Danger level) మించి ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ప్ర�
ఢిల్లీలో పాలనపరమైన అధికారాలపై పెత్తనం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్�
యమునా నది (Yamuna) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని (Danger level) దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని (Delhi) పాత రైల్వే బ్రిడ్జి వద్ద (Old Railway Bridge) యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన అర్ణవ్ కపూర్ అనే విద్యార్థి కృత్రిమ మేధతో పనిచేసే ‘మైండ్ రీడింగ్’ హెడ్సెట్ను రూపొందించారు. దీని ద్వారా యూజర్లు నోరు తెరవకుండానే మెషీన్లు, ఏఐ అసిస్టెంట్లు, ఇతరులతో మాట్�
తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ రాజధానిలోని రెండు మసీదులకు (Mosques) రైల్వే అధికారులు నోటీసులు (Notices) జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను (Encroachments) తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు త�
Delhi Ordinance | ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయించనున్నారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఢిల్లీలో నిరసన సెగ తగిలింది. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై బాధిత కుటుంబ సభ్యులు ఆయన్ను నిలదీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చ�