Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని యువతి బంధువులు (Girlfriends Family) నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
విద్యార్థుల్లో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం, సామాజికభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం.. లక్ష్యంగా పాఠశాలల్లో హ్యాపీనెస్ కరిక్యులం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భోపాల్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులోని ఓ బోగిలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. బ్యాటరీ బాక్స్ పగలడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో గంగ, యమునా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఢిల్లీ, ఉత్తరాఖండ్లో నదీ సమీప ప్రాంతాలు, కాలువల వెంబడి నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ �
దేశ రాజధాని ఢిల్లీని వరద భయం వెంటాడుతూ నే ఉన్నది. వరద కాస్త తగ్గినా ఇంకా అక్కడ పరిస్థితులు కుదుటపడలేదు. శనివారం రాత్రి మళ్లీ భారీ వర్షం కురవడంతో ఢిల్లీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Schools Closed | ఢిల్లీలో వరదల నేపథ్యంలో మరో రెండు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఈ నెల 17, 18 తేదీల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠ
stuck in lift | నైట్ క్లబ్ నుంచి తిరిగి వెళ్తున్న పది మంది లిఫ్ట్లో చిక్కుకున్నారు (stuck in lift). లిఫ్ట్ డోర్ తెరుచుకోకపోవడంతో సుమారు పది గంటల వరకు అందులో ఉండిపోయారు. గాలి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకు
దేశంలో వరద భీభత్సాలకు మానవ తప్పిదాలే కారణం. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టు ఇంకెంతకాలం నటిద్దాం. ఇది ఒకరకంగా ఆత్మహత్యాసదృశమే. ప్రస్తుతం దేశంలో వరదల వల్ల ఇప్పటికే 550 మందికిపైగా జనం తమ ఊపిరి కోల్పోయారు.
రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ (Congress) పార్టీకి ఇష్టంలేనట్లు ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ఆత్మ, భావం ఆ పార్టీకి తెలియవని విమర్శించారు.
KTR | హైదరాబాద్ : ఓ నేరగాడు, మోసగాడు అయిన సుఖేష్ అనే వ్యక్తి తనపై హాస్స్యాస్పదమైన ఆరోపణలు చేశాడని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సుఖేష్ ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి
Delhi floods | దేశ రాజధాని నీటమునిగింది. యమునా నది (Yamuna river) ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఢిల్లీలో (Delhi) ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. మంచినీటి శుద్ధి ప్లాంట్లను (Water treatment plants) మూసివేయడంతో హస్తినలో ప్రజలు తాగునీటికి ఇబ్బ�
మూడు రోజులుగా వర్షం లేనప్పటికీ..యమునా నది ఉగ్రరూపం చల్లారటం లేదు. గురువారం మధ్యాహ్నం నాటికి 208.65 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. వరద ముప్పు పెరుగుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు ఢిల్లీ, యమునా నది సమీప ప�
అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు.
ఢిల్లీతోపాటు (Delhi) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది (Yamuna River) మహోగ్రరూపం దాల్చింది. వరద (Floods) నీరు పోటెత్తడంతో ఆల్టైం రికార్డ్స్థాయికి చేరుకుంది. 45 ఏండ్ల తర్వాత బుధవారం.. నదిలో నీటిమట్టం 207 మీటర్లు దాటిన
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న ఒక మహిళ మృతదేహ భాగాలను పోలీసులు కనుగొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి 35-40 ఏండ్ల వయసున్న మహిళ మృతదేహంగా గుర్తించారు.