న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై రన్నింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈశాన్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జిమ్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కేసు నమోదైంది.
Floods | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మళ్లీ ప్రమాదకర స్థాయికి (205.72 అడుగులు) చేరుకుంది.
న్యూఢిల్లీ: విపక్షాలు తమ రాజకీయ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై ఢిల్లీలోని బారాఖంబా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దేశం పేరును అనుచితంగా వినియోగించారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై అవినిశ్ మ�
woman pilot, husband thrashed by mob | ఇంట్లో పని చేస్తున్న బాలికకు మహిళా పైలట్, ఆమె భర్త చిత్రహింసలు (Torturing Girl) పెడుతున్నారు. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు, స్థానికులు వారిద్దరిని (Delhi woman pilot, husband thrashed by mob) చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సో�
Yamuna River | గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు చోట్ల వరదలు �
హరిద్వార్లో ఇండ్లలోకి వస్తున్న మొసళ్లు నైరుతి రుతు పవనాల ప్రభావంతో మంగళవారం ఢిల్లీ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, అస్సాం రాష్ర్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో�
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని యువతి బంధువులు (Girlfriends Family) నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
విద్యార్థుల్లో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం, సామాజికభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం.. లక్ష్యంగా పాఠశాలల్లో హ్యాపీనెస్ కరిక్యులం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భోపాల్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులోని ఓ బోగిలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. బ్యాటరీ బాక్స్ పగలడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో గంగ, యమునా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఢిల్లీ, ఉత్తరాఖండ్లో నదీ సమీప ప్రాంతాలు, కాలువల వెంబడి నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ �
దేశ రాజధాని ఢిల్లీని వరద భయం వెంటాడుతూ నే ఉన్నది. వరద కాస్త తగ్గినా ఇంకా అక్కడ పరిస్థితులు కుదుటపడలేదు. శనివారం రాత్రి మళ్లీ భారీ వర్షం కురవడంతో ఢిల్లీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Schools Closed | ఢిల్లీలో వరదల నేపథ్యంలో మరో రెండు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఈ నెల 17, 18 తేదీల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠ
stuck in lift | నైట్ క్లబ్ నుంచి తిరిగి వెళ్తున్న పది మంది లిఫ్ట్లో చిక్కుకున్నారు (stuck in lift). లిఫ్ట్ డోర్ తెరుచుకోకపోవడంతో సుమారు పది గంటల వరకు అందులో ఉండిపోయారు. గాలి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకు
దేశంలో వరద భీభత్సాలకు మానవ తప్పిదాలే కారణం. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టు ఇంకెంతకాలం నటిద్దాం. ఇది ఒకరకంగా ఆత్మహత్యాసదృశమే. ప్రస్తుతం దేశంలో వరదల వల్ల ఇప్పటికే 550 మందికిపైగా జనం తమ ఊపిరి కోల్పోయారు.