దేశ రాజధాని న్యూఢిల్లీలో మెట్రో రైలు ట్రాక్ పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్ మెట్రో స్టేషన్ నుంచి ట్రాక్ పైకి ఓ యువతి వచ్చింది.
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక
Minister Komati Reddy | రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Gadkari)ని న్యూఢిల్లీ( Delhi)లోని వారి నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Bus Tickets | ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు దిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వాట్సాప్ (WhatsApp) ద్వారా బస్ టికెట్లు (Bus Tickets) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
Ashok Gehlot | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులైనా ఇంకా సీఎంను ఎంపిక చేయకపోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ విమర్శ
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మాదిగలంతా సిద్ధం కావాలని, ఇందులో భాగంగా 19న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలు�
vacate bungalows | కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఆ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీల�
రాజస్థాన్లో (Rajasthan) ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులవుతున్నది. రాష్ట్రంలో బీజేపీ (BJP) స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి (CM) ఎవరనే అంశంపై ఇంకా సందిగ్ధత (Uncertainty) కొనసాగుతున్నది.
రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్ధలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ విదేశీ క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. భారత విద్యా సంస్ధల నైపుణ్యాలను దేశ సరిహద్దుల వెలుపల విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీస
Rapido cabs | బైక్, ఆటో రైడ్ సేవలు అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవల విభాగంలోకి కూడా అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఇక ర్యాపిడో పోటీపడనుంది. �
ప్రజా సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు చేసే వేదికగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని బీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
Delhi Weather: ఢిల్లీలో వాతావరణం సరిగా లేదు. ఉదయం దట్టమైన పొగ మంచు కమ్ముకున్నది. దీంతో ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. లో విజుబిలిటీ వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్లు అధికారుల
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వినియోగదారులకు షాకిచ్చింది. ఓటింగ్ శాతానికి సంబంధించిన తుది సమాచారం రాకముందే ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinde