గత 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశం తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్నా.. ఎంతోమంది పోరాడుతున్నా పదేండ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం సమస్యను పరిషరించడం లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్�
Sanjay Singh Case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ నిర్ణయాన్ని కోర్టు గురువారం వాయిదా వేసింది. పిటిషన్పై శుక్రవారం తీర్పున
ఢిల్లీ మద్యం పాలసీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసు బోగస్, నకిలీ అని ఆమ్ ఆద్మీ పార్టీ పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఇచ్చిన నోటీస్�
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణభవన్, ఆంధ్రప్రదేశ్ భవన్తోపాటు రెండు రాష్ట్రాల
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్
INDIA Alliance | దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మరోసారి సమావేశమైంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే మ
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
ఉత్తప్రదేశ్లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్పూర్ క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది.
Delhi Govt vs Lt Governor | దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం తలెత్తింది. (Delhi Govt vs Lt Governor ) ఈ నేపథ్యంలో ‘ప్రతి వివాదం’పై తమను ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.